బలగం ఫేమ్ గాయకుడు పీ మొగిలయ్య (68)ను మంగళవారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తరలించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య గత కొంతకాలంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బా
సంగీత దర్శకురాలిగా పాతికేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది ఎంఎం శ్రీలేఖ. 5 భాషల్లో దాదాపు 80 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలిగా ఖ్యాతి పొందింది. ఈ సందర్భంగా ఆమె ఈ నెల 17వ తేదీ నుం�
ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలో�
శ్రీలంక గాయని, రాపర్ యోహనీ ముంబై నగరంపై మనసు పారేసుకుంది. తక్షణం లంకను వదిలి ఇండియా రావాలనుకుంటున్నది. ఇటీవల ఓ బాలీవుడ్ చిత్రం కోసం ఆమె రీమిక్స్ చేసిన ‘మనికే మగే హితే’ పాట బాగా ట్రెండ్ అవుతున్నది. తన త�
Folk Singer Relare Rela Archana | ఆమెకు పాటంటే తల్లి లెక్క. కానీ పెండ్లితో పాట మూగవోయింది. పాడకుండా ఉండలేని పరిస్థితి. బాధతో రాయడం మొదలుపెట్టింది. ఐదేండ్ల విరామం. ధైర్యం చేసింది. పాడతానని గట్టిగా చెప్పి ఇంట్లో ఒప్పించింది. యూట
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసెవాల హత్యపై రాష్ట్రంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Folk Singer Lavanya Ravinder | ‘రాత్రి బడి’ ఆమెకు అక్షరం నేర్పింది. పాటపై ఇష్టం పెంచింది. పెండ్లి ఆ పాటను పంజరంలో బంధిస్తే.. పిల్లలు విముక్తి కల్పించిండ్రు. ఇప్పుడు అదే పాట స్వేచ్ఛా గీతమై అంతటా వినిపిస్తున్నది. జనం గుండెలను �