కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ వలన ఎందరో ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా పదహారేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన ప్రముఖ గాయనిని పొట్టన పెట్టుకుంది. తప్పూ మిశ్రా తన గీతాలాపనతో
నటనతో పాటు సంగీతం, కవితారచనలో కూడా చెన్నై చిన్నది శృతిహాసన్కు మంచి ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ద్వారా స్వరకర్తగా సత్తా చాటుకుంది. సంగీత పరిజ్ఞానంతో పాటు తన మనసు
సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొందరైతే బతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ లక్కీ అలీ కరోనాతో మృతి చె�
కరోనా మహమ్మారి వలన ఎందరో లెజెండ్స్ని మనం కోల్పోతున్నాం. గత ఏడాది లెజండరీ గాయకులు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూయగా, తాజాగా ప్రముఖ సీనియర్ వెటరన్ గాయకుడు జి ఆనంద్ కరోనాతో కన్నుమూశా�
న్యూఢిల్లీ: ప్రముఖ హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు, పద్మ భూషణ్ పండిట్ రాజన్ మిశ్రా కొవిడ్తో కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏండ్లు. కరోనా సోకడంతో ఢిల్లీలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రెండుసార
ఎక్కడో అమెరికా నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ అయిపోయాడు సిద్ శ్రీరామ్. తమ సినిమాల్లో కనీసం ఒక్క పాటైనా ఈ గాయకుడితో పాడించాలని సంగీత దర్శకులు కూడా పట్టు పడుతున్నారు. నిర్మాతలు కూడా ఈయన పాట చ�
ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషాల్ తమ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నామంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే. 2015లో తన స్నేహితుడు శైలాదిత్యను వివాహం చేసుకున్న శ్రేయ త్వ�
తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషలలో ఎన్నో పాపులర్ సాంగ్స్ ఆలపించిన అద్భుత సింగర్ శ్రేయా ఘోషాల్. కోయిల కూసినంత కమ్మగా ఉంటుంది ఆమె గాత్రం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సారధ్యంలో ఎన్నో మంచి పాట�
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ దుర్మరణం చెందారు. అమెరికాలో చికాగోలో జరిగిన రోడ్
సంగీత ప్రపంచంలో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న సింగర్ సిద్ శ్రీరామ్. ఈయన పాడిన ప్రతీ పాట హిట్టే. తాజాగా విడుదలైన నితిన్ రంగ్ దే పాట కూడా యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించింది. అలాంటి గొప్ప గాయక