సింగరేణి కాలరీస్ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల దందా బహిరంగంగా కొనసాగుతున్నది. ఉద్యోగానికి రూ.3 లక్షల వరకు దళారులు వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్ నుంచి అధికారుల వరకు తలా ఇంత ముట్టజ
సింగరేణి సంస్థకు గుండెకాయగా చెప్పుకునే అన్వేషణ విభాగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి విభాగాన్ని మూసివేసిన సింగరేణి యాజమాన్యం.. రామగుండం వ�
ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పరికరాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల థర్మ�
కేంద్రంలో కొలువైన కొత్త ప్రభుత్వం వల్ల ఎలాంటి గుదిబండ మీద పడుతుందోనని ఆందోళన చెందుతుండగానే బొగ్గు గనుల వేలం రూపంలో ప్రమాదం రానే వచ్చింది. ఈ నెల 21న హైదరాబాద్లో జరగనున్న వాణిజ్య బొగ్గు గనుల పదో విడత వేలం �
దేశంలో బొగ్గు గనులతోపాటు ఇతర ఖనిజాలను వేలం ద్వారా అమ్మి సొమ్ము చేసుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధమైంది. అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కూడా వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తున్నది.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్నా యి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు �
తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 మెగావాట్లకు చేరుకోవాలని, మొదటి దశలో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ ఛై�
ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో ముందడుగు వేసింది. ఒకే రోజు రెండు ప్రతిష్ఠాత్మక నిర్ణయాలు తీసుకున్నది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్తో పరస్పర ఒ ప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా ఉస్మానియ
ఉమ్మడి రాష్ట్రంలో మనకు వెలుగులు పంచేందుకు ప్రాణాలు పణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికితీసే సింగరేణి ఉద్యోగుల జీవితాల్లో నిత్యం కారు చీకట్లే. తమ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలన్నీ వృథానే. ఎలాంటి సంక్షేమ �
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, ఇప్పటికే ఎన్నో ప్రయోజనాలను సింగరేణి కార్మికులకు చేకూర్చారని, ఇక ముందు కూడా చేస్తారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత చెప్పార�