తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. సంస్థ జోలికి వస్తే ఊరుకోం. వెంటనే కేకే5, పెనుగడప, శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాకుల వేలాన్ని నిలిపేయాలి.
కోలిండియా స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఈ ఏడాది సింగరేణి సంస్థ ప్రాతినిథ్యం వహిస్తున్నది. అందుకు కొత్తగూడెం కార్పొరేట్లోని ప్రకాశం స్టేడియంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కోలిండియా స్థాయి పోటీల్లో సింగ�
సింగరేణిలాంటి సంస్థ ఆధారపడేదే బొగ్గు గనులపై. అలాంటి సంస్థకు బొగ్గు బ్లాకులే ఇవ్వకుంటే.. సింగరేణి ఏం పనిచేయాలి? పనే లేకపోతే దాని మనుగడ ఎట్లా? తెలంగాణ సిరులగనిని పనిగట్టుకుని మూతపడేసేలా కేంద్రం ప్రయత్నిస్
తెలంగాణ నల్లబంగారంగా ప్రతిసిద్ధికెక్కిన సింగరేణిని ప్రైవేటీకరించటంలేదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఒక్కో బొగ్గుబ్లాకును క్రమక్రమంగా ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుత�
సింగరేణిని నిర్వీర్యం చేయాలని కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కార్మికలోకం మండిపడుతున్నది. సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న సింగరేణిపై కేంద్రం వేటువేయాలని చూస్త�
49,328 మంది పాస్ అదనంగా చేర్చిన 3 మార్కులు హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఫలిత�
సింగరేణి సంస్థ నిర్ణయం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బొగ్గుకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. రానున్న ఐదేండ్లల్లో 10 కొత్త ప్రాజెక్
రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఆదేశం ఏరియా జీఎంలతో సింగరేణి డైరెక్టర్ల సమీక్ష హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణిది కీలకపాత్ర అని.. ఈ దిశగా రోజుకు 2.10 లక
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభ