సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 122 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు.
సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో రెస్క్యూలో మహిళా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సత్తా చాటాలని సీఎండీ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సంస్థ చరిత్రలో రెస్క్యూలో తర్ఫీదు పొందిన మహిళా జట్టును ఆయన శనివా�
ఇతర రాష్ర్టాల్లో బొగ్గు బ్లాకులతోపాటు ఇతర ఖనిజ గనులను సాధించుకొని జాతీయస్థాయిలో సింగరేణి సంస్థ ఎదుగుతోందని సంస్థ సీఎండీ బలరాం అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప�
ప్రతి ఆఫీస్, డిపార్ట్మెంట్లలోని ఖాళీ ప్రదేశాల్లో ‘ప్రతి అడుగు పచ్చదనం కోసమే..’ అనే నినాదంతో మొక్కలు నాటాలని సింగరేణి అధికారులను సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని జ
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ బంగ్లోస్లో జీఎం స్థాయి అధికారుల కోసం నూతనంగా నిర్మించిన 14 ఎంఏ టైప్ నివాస గృహ సముదాయాన్ని సంస్థ సీఎండీ బలరాం శనివారం ప్రారంభించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం డైర
సింగరేణి నుంచి ఎన్ఎస్పీసీఎల్(ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ)కి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సింగరేణి కాలరీస్, ఎన్ఎస్పీసీఎల్ మధ్�
ఇంగ్లిష్ భాషను అందరు కష్టపడి నేర్చుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. విద్యార్థులు ప్రపంచ యవనికపై రాణించాలంటే భాషా నైపుణ్యం అత్యంత కీలకమని చెప్పారు. విద్యార్థులు ఇం
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో సరిపెట్టుకోకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సింగరేణి సీఎండీ బలరాం అన్నారు.
Singareni | పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సీఎ
సింగరేణి సంస్థ గడిచిన ఏడు నెలల కాలంలో గత ఏడాదితో పోలిస్తే రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభాలు గడించి ముందుకు దూసుకెళ్తున్నది. తొలుత బొగ్గు ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ వర్షాలు, వరదలు తగ్గు
సింగరేణి సంస్థ పరిధిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)ల సామర్థ్యాన్ని 80 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచాలని, ఏడాదిలో మరో మూడు సీహెచ్పీలను ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ �
బొగ్గు విక్రయాల ద్వారా లాభాల కంటే నష్టాలు అధికంగా వస్తున్నాయని, ఒక టన్ను విక్రయిస్తే రూ. 5 -6 వేల వరకు నష్టం వాటిళ్లుతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రెడ్హిల్స్లోని �
ప్రస్తుత ప్రైవేట్ సంస్థల నుంచి, కోల్ ఇండియా నుంచి సింగరేణి గట్టి పోటీని ఎదుర్కొంటోందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాకులను పొందేందుకు కృషి చ�