సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు తానే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటి, తెలంగాణలోని ఆరు జిల్లాలో 35 చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింప�
సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా, అలాగే నైనీ సమీపంలో నిర్మించ తలప�
దేశవ్యాప్తంగా 67 కోల్బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని శ్రావణపల్లి కోల్బ్లాక్ను సైతం అమ్మకానికి పెట్టింది. ఈ వేలాన్ని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ
Singareni | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై సింగరేణిలో పాలన పరుగులు పెట్టాలని సంస్థ సీఎండీ ఎన్ బలరాం సూచించారు. కోడ్ నేపథ్యంలో నిలిచిన సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందించాల్సిన సౌకర్యాలపై
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూచించారు. ఇది మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్స�
దేశ అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, దేశంలో అగ్రగామి ర
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 627 లక్షల టన్నుల బొగ్గును ఉత్తత్తి చేశామని సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఉత్పత్తి చేసిన 601 లక్షల టన్నులతో పోలిస్తే 4.3 శాతం అధిక�
సింగరేణి సంస్థ కొత్తగా చేపట్టనున్న గనుల కోసం పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్లాల్ మీనా హామీ ఇచ్చారు. సంస్థ పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని, ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలి�
సింగరేణీయులు 16న జరిగే దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలని, విధిగా విధులకు హాజరుకావాలని సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల డిమాండ్లలో సింగరేణికి సంబంధించినవి ప�
రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా ఉంటుందని, అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు రవాణా చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం సింగరేణి భవన్ నుంచి బొగ్గు �
సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించా
సింగరేణి సంస్థ ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు సింగరేణీయులంతా అంకితభావంతో పనిచేద్దామని, ప్రతి ఒక్క రోజును విలువైనదిగా భావ�
సింగరేణి బొగ్గు ఉత్పత్తి పాటు విజయవంతంగా థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ అడుగుపెట్టిందని, అలాగే దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ సీఎండీ బలరాం పిలుపుని�