సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో హైలెవల్ కమిటీ సందర్శించింది. సీఎస్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు అనే వ్యక్తి శుక్�
వారంతా జూన్ 30న ఉదయం 9.18 గంటల వరకు బతికే ఉన్నారు. పొట్టకూటి కోసం పరిశ్రమలో డ్యూటీకోసం వచ్చిన సగటు జీవులు వీరు. ఆ క్షణంలో జరిగిన భయంకరమైన ఒక్క పేలుడు వారి జీవితాలకు చివరి క్షణంగా మార్చింది. అతి భయంకరమైన అగ్ని
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో చోటుచేసుకున్న భారీ పేలుడు దుర్ఘటనలో పెద్దఎత్తున కార్మికులు, సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్ట�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ ఎదుట గురువారం కార్మికుల కుటు ంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు... మూడు రోజులుగా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్న�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడులో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను గుర్తించారు. గురువారం సాయం త్రం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో కార్మికుల మృతదేహాల నుంచి సేకరించి�
పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు పెను విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు53 మంది మరణించారు.
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన ప్రమాద ఘటనలో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతున్నది.కార్మికుల ఆచూకీ కోసం శిథిలాల తొలిగింపు ప్రక్రియ చేపడుతుండడంతో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలిగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. దీంతో బాధిత కుటుంబాల్లో దు:ఖం పొంగుకొస్తున్నది. కనీవిని ఎరుగని �
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో సహాయక చర్యలు వేగవంతం చేయకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సిగాచి పరిశ్రమలో జూన్ 30న ఉదయం రియాక్టర్ పేలి ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఫ్యాక్టర
రసాయన పరిశ్రమల్లో రియాక్టర్ల పర్యవేక్షణకు తగిన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆపరేటర్లను నియమించక పోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమల్లో సైంటిఫిక్ ఇంజినీర్లు రియాక్టర్ల వద్ద ఉష్ణ
Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే లేకుండా పోవడంతో ప