గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కష్టాల పాలుచేస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శిం
ఆపదలో ఉన్న తోటి మిత్రులకు ఆపన్నహస్తం అందించేందుకు అందరూ చేయిచేయి కలిపారు. సెప్టెంబర్ నెలలో ఆకస్మిక మరణానికి గురైన వెంకట్ రావు పేట గ్రామస్తుడు సిరిసిల్ల రాజేశం కుటుంబానికి,గతంలో భర్తను కోల్పోయిన మిత్రు
Harish Rao | తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసి
MLC Farooq Hussain | దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో పేదలకు బట్టలను అంద�
Farooq Hussain | తెలంగాణ రాకముందు కరువు, కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడిపోయిందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, కరెంటు, అభివృద్ధి, సంక్షేమంలో మార్పు రావడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్.
Durgamatha | రాయపోల్లో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారు శనివారం లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Farooq Hussain | ప్రతీ మండలంలో పార్టీలకు అతీతంగా కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పేర్కొన్నారు.
Organic Methods | పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని భారత నవ నిర్మాణ సంస్థ (Better Cotton Project)ప్రతినిధులు రైతులకు సూచించారు.
Crop Cultivation | పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని రాయపోల్ మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ సూచించారు.
Navratri Utsavalu | ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో నవరాత్ర మహోత్సవ అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ క్షేత్రం పీఠాధిపతి శ్రీ మధు సూదనానంద సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
Potholes | సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
తాపీ కార్మిక సంఘం లేకపోవడం వలన కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఈ నేపథ్యంలో మండల కమిటీ వేసుకుంటే అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన గుర్తు చేశారు.