BRS Protest | కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల బీఆ�
dalitha bandhu | గత మూడు దశాబ్దాలుగా దళితుల అభివృద్ధి, మాదిగల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు తొగుట మండల కేంద్రంలో మండల నూతన అధ్యక్షుడిగా ఆకారం
Upadi Hami | కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా వారి జాబ్ కార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాల్�
Dubbak canal | గత రెండేళ్లుగా దుబ్బాక నియోజకవర్గంలో ఉపకాలువలు లేకపోవడంతో రైతులందరికీ సాగునీరు అందడం లేవని వెంటనే పూర్తి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శాసనసభలో గళమెత్తడం జరిగిందని, నేరుగా మంత�
Paddy Field | పొలంలో నాచు పొర మాదిరిగా ఏర్పడి వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందని, ఫలితంగా వేర్లు కుళ్ళిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ఎర్రబడడం, పిలకల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ వి�
Harish rao | కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
Congress goons | కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. నేడు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద గ�
Sports | గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి.
Rayapole Mandal | గ్రామానికి చెందిన కిషన్ మృతి చేయడం బాధాకరమని, ఆయన కుటుంబానికి రైతూ బీమా పథకం ద్వారా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్ అహ్మద్, ఉప సర్పంచ్ బంధరం సంతోష్ పేర్కొన్�
farmer | మేకల కిష్టయ్య (55) తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ పొలంలో నాటు వేశాడు. అయితే పొలం దగ్గరున్న బోరు డబ్బాలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో.. వేసిన వరి నాటు ఎండిపోయే అవకాశం ఉందని బోరు డబ్బాకు సరఫరా అయ్యే పొలం గట్టుపై
Vaddepally School | ఆదివారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాలకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సహకారంతో 96 ఇంచుల టీవీతోపాటు సోలార్ ప్లాంటుకు సంబంధించిన పరికరాలను అందజేశారు.
Village sports | గ్రామాల్లో రోజురోజుకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని బేగంపేట సర్పంచ్ మద్దగీత ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.