Harish Rao | దొంగలు పడ్డంక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు పంట అంతా అమ్ముకున్న తర్వాత రేవంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు
Students | చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
Sanitation | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. మురికి కాలువలు తీయడం లేదని.. దీంతో రాత్రి అయిందంటే దోమలు స్వైర విహారం చేస్తున్�
bc reservations | రిజర్వేషన్ అమలు విషయంలో ఇటు రాష్ట్రప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అన్నట్ల�
Teacher | తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ముక్కరమేష్ సుమారు 20 వేల రూపాయల విలువ గల క్రీడాదుస్తులను ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది.
CI Latheef | ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తొగుట సిఐ లతీఫ్, ర�
Urea | ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి వరకు యూరియా కొరత మూలంగా రైతుల ఉసురుపోసుకున్నారని, నేడు మొక్కజొన్న రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార
పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రాయపోల్ విద్యార్థులు ఎంపికయ్యారని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గురువారం తెలిపా
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై చిత్తశుద్ధి లేదని.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలు మద్దతు ధర లేక దళారుల పాలవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంబించడం లేదన్నారు.
Professor Sai baba | ఆదివాసి, గిరిజనుల కోసం పొరాడిన పాపానికి 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను సంవత్సరాల తరబడి ఒక చిన్న గదిలో ఉంచి సరైన తిండిపెట్టకుండా, కప్పుకొవడానికి దుప్పటి కుడా ఇవ్వకుండా నాలుగు గోడల మద్య న�
MLA Palla Rajeshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. దొడ్డువడ్లకు కూడా ఇస్తామని చెప్పారు కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చాక కేవలం సన్నవడ�
CITU | సీఐటీయూ అనునిత్యం కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశంలోని అగ్రగామి కార్మిక సంఘంగా నిలుస్తుందని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు.