Farmers | ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ�
Water leak | వనం చెరువు తూము దగ్గర నుండి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తహసీల్దార్ శ్రీకాంత్ గారితో, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ అస్మాతో మాట్లాడట�
Best Education Officer | రాయపోల్ మండలంలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూనే రాయపోల్ మండల విద్యాధికారిగా పూర్థి స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు సత్యనారాయణ రెడ్డి.
Cotton Crop | ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురై పూత పిందే రాలడం, పంట ఎదుగుదల తగ్గడం జరుగుతున్నట్లు గమనించడం జరిగిందని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగార్జున అన్నారు.
Farooq Hussain | గత 35 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పదవి ఉన్నా.. లేకున్నా కష్టసమయాల్లో పార్టీలకు పతీతంగా అందరిని కలుపుకొని పోయి పేదలకు సేవ చేస్తున్న ఘనత మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ
Maisa Ramulu Madhiga | గురువారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో అన్నిరకాల పెన్షన్ దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల మహాసభ జరగను
MEO Kanakaraju | విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు. విద్యలో ఏవిధంగా అయితే రాణిస్తారో ఆటల్లో కూడా మంచి ప్రతిభ చూపాలని.. ఆటలు విద్యార్థులకు మానసిక ఉల్ల�
MLA Kotha Prabhakar Reddy | చేగుంట - మెదక్ రోడ్డులో ఆర్ఓబీ (Road over Bridge)మంజూరు కోసం పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి నాడు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి పత్రాలు అందించారు.
MLA Kotha prabhakar reddy | సిద్దిపేట జిల్లా తొగట మండలంలోని మల్లన్నసాగర్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమం�
Farmers | రాయపోల్ మండల కేంద్రానికి లోడ్ యారియా రాగా.. కొంతమందికి మాత్రమే లభించిందని చాలామంది యూరియా దొరకకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్ కు యూరియా రాగా పలు గ్రామాల రైత
Rayapol MPDO | అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధితో పాటు మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాయపోల్ మండల ఇంచార్జ్ ఎంపీడీవోగా సోమిరెడ్డి పిలుపునిచ్చారు.
DMHO Dhanraj | గ్రామంలో ప్రతీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ ధనరాజ్ పంచాయితీ కార్యదర్శి పరమేశ్వర, ప్రజలకు స�
Inspiration | ఇటీవల వనంచెరువులో విద్యుత్ స్తంభం ఇన్సూలేటర్ సమస్య ఏర్పడగా మల్లేశం మత్స్య కార్మికుడు బిక్షపతి సహాయంతో ధైర్యంగా తెప్ప మీద వెళ్లి ఇన్సూలేటర్ వేసి విద్యుత్ పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు బీఆర్ఎస్ ప