కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్
వేసవిలో పిల్లలు సరైన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్లో ఎదగాలి’ అనే నినాదంతో శనివారం సిద్దిపేటలోని మెట�
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామ సమీ పంలోని ఓ లేయర్ పౌల్ట్రీఫారంలో బర్డ్ప్లూ నిర్ధారణ కావడంతో ఆ ప్రాం తానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్లో పనిచేస్తున్న �
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరెపల్లిలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా లేక నీటి సమస్య ఏర్పడింది. గ్రామంలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తుల�
సిద్దిపేట జిల్లా లో ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహహరిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ బుధవారం హెచ్చరించారు. ఇటీవల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచ�
సీతారాముల ఆశీస్సులతో ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని పలు ఆ�
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాకారానికి కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం , రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండలంలోని నాగసముద్రాల మాడల్ స్కూల్ను కలెక్టర్�
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై చిన్నచూపు చూస్తున్నదని, బడ్జెట్లో వారికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చుచేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈ�
విద్యార్థులు లక్ష్యంపై దృష్టిసారించి గమ్యానికి చేరుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర�
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని వరదరాజులస్వామి ఆలయ పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బీఆర్ఎస్ మర్కూక్ మండల నాయకులు అప్పాల ప్రవీణ్, లక్కాక�
పరీక్షలకు బాగా చదువుకోమని తల్లి మందలించడంతో విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గౌరారం ఎస్సై కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్ మం�
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయి. నెల రోజులుగా చేర్యాల ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో బోరుబావులు ర�
భూసేకరణతో సర్వం కోల్పోయిన మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని విధాలుగా వసతులు కల్పిస్తామని చెప్పిన అధికారులు, నిర్వాసి�
మండుటెండల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేటలో 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఎండల తీవ్రత పెరు