మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ శివారులో ఓ వ్యక్తి గంజాయిని విక్రయిస్తుండగా, వల పన్ని పట్టుకున్నట్లు రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ తెలిపారు.
కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు.
నిరంతర లక్ష్యసాధన చేయడానికి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన కూడలి వద్ద �
ఎన్నో ఏండ్ల నుంచి రైతు లు, ప్రజలు ఎదురు చూస్తున్న బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి హరీశ్రావు రూ. 23కోట్లు నిధుల మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తెలిపారు.
మోతిమాత ఆశీర్వాదంతో గిరిజన తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి తండాకు రూ. 20 లక్షలు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మం
చిన్న వయస్సులోనే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాణిస్తున్న చేర్యాల పట్టణానికి చెందిన బొడ్డు వినోద్కుమార్ నేటి యూత్కు ఐకాన్గా మారాడు. అతడి వయస్సు 26 ఏండ్లు కానీ 1000 పైగా అవగాహన సదస్సులు నిర్వహించి వివిధ �
మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి వేదిక వద్ద గల మండపంలో ఉదయం 10.45 గంటలకు వధువులు మేడలాదేవి, కేత�
వ్యవసాయ రం గంలో రికార్డు స్థాయిలో దిగుబడులు సాధిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతుల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ ఏడాది క్రిస్మస్ కానుకలను 4 వేల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. గతేడాది 3వేల కుటుంబాలకు క్రిస్మస్ కానులు అందించగా, ఈ సంవత్సరం మరో వెయ్యి కుటుంబ�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొమురవెల్లి మల్లన్న ఆల యం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ర్టానికే తలమానికం ఆలయం నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావ�