మోతిమాత ఆశీర్వాదంతో గిరిజన తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి తండాకు రూ. 20 లక్షలు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మం
చిన్న వయస్సులోనే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాణిస్తున్న చేర్యాల పట్టణానికి చెందిన బొడ్డు వినోద్కుమార్ నేటి యూత్కు ఐకాన్గా మారాడు. అతడి వయస్సు 26 ఏండ్లు కానీ 1000 పైగా అవగాహన సదస్సులు నిర్వహించి వివిధ �
మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి వేదిక వద్ద గల మండపంలో ఉదయం 10.45 గంటలకు వధువులు మేడలాదేవి, కేత�
వ్యవసాయ రం గంలో రికార్డు స్థాయిలో దిగుబడులు సాధిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, రైతుల సంక్షేమాన్ని కేంద్రం విస్మరించిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ ఏడాది క్రిస్మస్ కానుకలను 4 వేల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. గతేడాది 3వేల కుటుంబాలకు క్రిస్మస్ కానులు అందించగా, ఈ సంవత్సరం మరో వెయ్యి కుటుంబ�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొమురవెల్లి మల్లన్న ఆల యం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ర్టానికే తలమానికం ఆలయం నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావ�
సిద్దిపేటను క్రీడా హబ్గా మార్చేందుకు మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. ఆదివారం సిద్దిపేట పుట్బాల్ స్టేడియంలోఅండర్-15 ఇంటర్ స్కూల్ ఫుట్బాల�
చలికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఈ పండ్లను తినడంతో సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సీతాఫ�
లోక కల్యాణార్థం, విశ్వశాంతి కోసం యాగాలు చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో నేటి(శనివారం) నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగనున్న ‘�
‘సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఆ దిశగా రైతాంగానికి అవగాహన కల్పించాలి.. సాగు చేసేలా చూడాలి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’..
పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు సాయం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్, దేశానికే ఆదర్శంగా నిలిచేలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నారని, ఈ పథకాలతో పేదింటి తల్లికి ధైర్యం వచ్చిందని మంత�
కార్పొరేట్కు దీటుగా వర్గల్ మండలం గౌరారం గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనందుతున్నది. ఏయేటా వందశాతం ఫలితాలతో ప్రభంజనం సృష్టిస్తున్నది.
అభివృద్ధి పనులకు తోడుగా విద్యలో సైతం ప్రతిభావంతుల గ్రామంగా గౌరా
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో చోళ రాజులచే 1000 సంవత్సరాల క్రితం శంభుదేవుడి ఆలయం నిర్మించారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో దేవాలయ నిర్మాణకర్త, ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ జనమంచి సీతారామశర్మ ద�
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ప్రతిరోజు నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే కానీ, ఎందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడంలో చాలా మంది వ�