కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి సమస్యలు తలెత్తుతుండంతో గ్రామాలు, పట్టణాల్లో మళ్లీ నీటి ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఏదో ఫంక్షన్ జరిగితే తప్పా మిగతా రోజుల్లో నీటి ట్యాంకర్లు కనిపించ�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకి�
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. కుకనూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ వివర
సిద్దిపేట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. నిత్యం రోడ్లపైకి కొత్త వాహనాలు వస్తున్నాయి. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అలంకారప్రాయంగా మారాయి. ఈ స�
నంగునూర్ మం డలం ఘణపూర్లో నిర్మిస్తున్న పంప్హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీట
అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నాయకులు వేదికల మీద చేరి హల్చల్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లిలో ఆదివారం కాంగ్రెస్ నాయకుడ�
మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ శివారులో ఓ వ్యక్తి గంజాయిని విక్రయిస్తుండగా, వల పన్ని పట్టుకున్నట్లు రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ తెలిపారు.
కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, వైద్య సిబ్బందిని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు.
నిరంతర లక్ష్యసాధన చేయడానికి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన కూడలి వద్ద �
ఎన్నో ఏండ్ల నుంచి రైతు లు, ప్రజలు ఎదురు చూస్తున్న బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి హరీశ్రావు రూ. 23కోట్లు నిధుల మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ తెలిపారు.