మోటకొండూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నచ్చితే ఒకతీరు.. నచ్చకపోతే మరోతీరుగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతున్నది. భూమండ్ల బాల నర్సయ్య అనే వ్యక్తి భూమి విషయంలో అదే జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నార�
Scholarship Test | పోలీస్ శాఖలో ఎస్సై , కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవు తున్న అభ్యర్థులకు ప్రోత్సాహం అందించేందుకు శ్రీధర్ సీసీఈ, అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున�
Attack | కరీంనగర్ త్రీటౌన్ ఎస్ఐ చందర్ ఖాన్పురాలో ఉన్న ఓ సెలూన్కు వెళ్లాడు. సెలూన్ నిర్వాహకుడు రాముడు ఎస్ఐ చందర్తో మాట్లాడుతున్న క్రమంలో అన్నా అని పిలిచాడు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహిస్తుంటారు. అందులో నకిలీ పాస్పోర్టులతో పాటు అక్రమంగా డ్రగ్స్, బంగారం, వివిధ వస్తువులను తరలిస్తుంటారు. వారితో జతకడితే రూ.కోట్లు �
ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కదిరె శ్రీకాంత్ సస్పెన్షన్ వ్యవహారం పోలీస్, రాజకీయవర్గాల్లో హాట్టాపిక్లా మారింది. ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐపై విచారణ జరిపించిన సీపీ గౌష్ ఆలం.. ముందుగా అటాచ్ చేసి, ఆ త�
ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే తమ గ్రామంలో వేల ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నదంటూ రుద్రంగి మండలంలోని మానాల యువకులు ఆరోపించారు. శనివారం పంచాయతీ కార్యాలయం లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, ఎస్ఐ �
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు వివిధ పోలీస్ స్టేషన్ల లో పోస్టింగ్ లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోల
పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ చేతిలో మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును శుక్రవారం అందజేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎస్ఐకి పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు �
Viral Video | ఏపీలో ఓ కీచక ఎస్సై బాగోతం బయటకొచ్చింది. న్యాయం కోసం ఓ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే.. ఆమె అవసరాన్ని అవకాశంగా చేసుకుని ఓ ఎస్సై లైంగికంగా సుఖపెట్టాలని వేధింపులకు దిగాడు. ఆమెకు రోజూ రాత్రి వ�
చిగురుమామిడి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసి