ఫారెస్ట్ అధికారుల కనుసన్నల్లోనే తమ గ్రామంలో వేల ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నదంటూ రుద్రంగి మండలంలోని మానాల యువకులు ఆరోపించారు. శనివారం పంచాయతీ కార్యాలయం లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, ఎస్ఐ �
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లోని వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)లో ఉన్న సబ్ ఇన్స్ పెక్టర్ లకు వివిధ పోలీస్ స్టేషన్ల లో పోస్టింగ్ లు ఇస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వివిధ పోల
పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ చేతిలో మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును శుక్రవారం అందజేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎస్ఐకి పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు �
Viral Video | ఏపీలో ఓ కీచక ఎస్సై బాగోతం బయటకొచ్చింది. న్యాయం కోసం ఓ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే.. ఆమె అవసరాన్ని అవకాశంగా చేసుకుని ఓ ఎస్సై లైంగికంగా సుఖపెట్టాలని వేధింపులకు దిగాడు. ఆమెకు రోజూ రాత్రి వ�
చిగురుమామిడి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసి
చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే
శామీర్పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... పరశురామ్ శామీర్పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది.
Woman Dies During Police Checking | వాహనాల తనిఖీ సందర్భంగా ఒక పోలీస్ అధికారి లాఠీతో బైక్పై కొట్టాడు. బైక్ అదుపుతప్పడంతో భర్త వెనుక కూర్చొన్న మహిళ రోడ్డుపై పడింది. ఆమె మీద నుంచి డంపర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది
రాయికల్ పోలీస్స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేష
డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్న దళితుడిని ఎస్సై స్టేషన్కు పిలిపించి బూటుకాలితో తన్ని తెల్లకాగితంపై సం తకం చేయించిన ఘటన గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు బోడ
జయశంకర్ జిల్లాలోని ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో ఓ రౌడీషీటర్కు జన్మదిన వేడుకలు జరిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిట్యాల సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం రౌడీషీటర్ జన�