చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే
శామీర్పేట ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... పరశురామ్ శామీర్పేట ఠాణాలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదైంది.
Woman Dies During Police Checking | వాహనాల తనిఖీ సందర్భంగా ఒక పోలీస్ అధికారి లాఠీతో బైక్పై కొట్టాడు. బైక్ అదుపుతప్పడంతో భర్త వెనుక కూర్చొన్న మహిళ రోడ్డుపై పడింది. ఆమె మీద నుంచి డంపర్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించింది
రాయికల్ పోలీస్స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేష
డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్న దళితుడిని ఎస్సై స్టేషన్కు పిలిపించి బూటుకాలితో తన్ని తెల్లకాగితంపై సం తకం చేయించిన ఘటన గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు బోడ
జయశంకర్ జిల్లాలోని ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో ఓ రౌడీషీటర్కు జన్మదిన వేడుకలు జరిపిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిట్యాల సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం రౌడీషీటర్ జన�
SI Suspended | మహిళా కానిస్టేబుల్కు ఒక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అసభ్యకర సందేశాలు పంపాడు. మెసేజ్లతో ఆమెను వేధించాడు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఎస్ఐను సస్పెండ్
పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధించవచ్చనే నానుడిని నిజం చేశాడు రిక్షా కార్మికుడి కుమారుడు. తెలంగాణ సర్కారు ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ ఉద్యోగల భర్తీ ఫలితాలల్లో సత్తాచాటి తల్లిదండ్రుల కష్టాని�
మీ కల సాకారం చేసుకోండి.. మీతో మేమున్నాం అంటోంది ఓ గ్రంథాలయం. విజయతీరాలకు చేరే వరకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉద్యోగాలు సాధించేందుకుగానూ గ్రంథాలయంతోపాటు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు అండగా నిలుస్తున్న
రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ముమ్మరం చేసింది. దీన్నిబట్టి ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలి
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి(58) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ (డ�