Police Recruitment | పోలీస్ ఉద్యోగ నియామకాల్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన పోలీస్, కానిస్టేబుల్ అభ్యర్థులకు గత నెల 8న ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభించారు.
పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థ్ధులకు డిసెంబర్ 8 నుంచి నిర్వహిస్తున్న ఈవెంట్స్ బుధవారం ముగిశాయి. 23 రోజుల పాటు నిర్విరామంగా జిల్లా కేంద్
Police recruitment | పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా తుది అంకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది.
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ రెండో రోజైన శుక్రవారం కొసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన శారీరదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.�
పోలీస్శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శారీరక దారుఢ్య పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులకు గాను 494 మంది హాజరయ్యారు.
Physical events | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, సైబరాబాద్,