ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రిలిమినరీ పరీక్షలో 7 మార్కులు కలపడంతో రాష్ట్రంలో అర్హతపొందిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
పోలీస్ ఉద్యోగార్థులకు మెయిన్స్లో అర్హత సాధించేందుకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో బహుళ జవాబులున్న 7 ప్రశ్నలకు మార్కులు కలుపాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నిర్ణయించి�
Police Recruitment | పోలీస్ ఉద్యోగ నియామకాల్లో దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన పోలీస్, కానిస్టేబుల్ అభ్యర్థులకు గత నెల 8న ఫిజికల్ ఈవెంట్స్ ప్రారంభించారు.
పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థ్ధులకు డిసెంబర్ 8 నుంచి నిర్వహిస్తున్న ఈవెంట్స్ బుధవారం ముగిశాయి. 23 రోజుల పాటు నిర్విరామంగా జిల్లా కేంద్
Police recruitment | పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా తుది అంకమైన మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలను పోలీస్ నియామక మండలి ఖరారు చేసింది.
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు.