నీలగిరి, జనవరి 2 : కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పోటీ పరీక్షలు నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలోసోమవారం కొనసాగాయి. మొత్తం 1,332 మంది ఈవెంట్స్కు హాజరు కావాల్సిండగా 1,159 మంది హాజరుకాగా 173 మంది గైరాజరు అయ్యారు. కొందరు పరుగు పందెంలో వెనుది రుగగా మరికొందరు అభ్యర్థులు పరుగుపందెం పెట్టిన పది నిమిషాలలోపే లాంగ్జంప్ పెట్టడంతో కాళ్లు పట్టేసి చేయలేకపోయామని వాపోయారు.
ప్రధానంగా 1600 మీ. పరుగు పందెంలో అభ్యర్థులు ఎక్కువ శాతం వెనుకడుగు వేశారు. 559 మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షలకు అర్హత సాధించారు.