బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు కుదురుకోలేకపోతున్నారు. ఆరంభంలోనే మయాంక్ (33), రోహిత్(29) త్వరగా అవుటవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ (45), హనుమ విహారి (58)పై పడింది. వీ
ప్రస్తుతం సూపర్ ఫామ్లో టీమిండియా ప్లేయర్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రేయాస్ అయ్యర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో అయ్యర్ విజృంభించాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్గా కూడా �
ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఒక మంచి తలనొప్పి వచ్చింది. ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ చూపిస్తుండటంతో ఆడే 11 మందిలో ఎవరికి చోటివ్వాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ తలలు పట్టుకుంటోంది. ఇదే విషయంపై టీమిండియ�
నంబర్ 3 నాకిష్టం జట్టులో స్థానంపై క్లారిటీ అరె..! ఈ కుర్రాడెవరో భలే ఆడుతున్నాడే..!! ఇతడి షాట్ సెలెక్షన్ దిగ్గజాలను పోలి ఉందే..!! లోపాలు లేని పరిపూర్ణ ప్లేయర్లా కనిపిస్తున్నాడు..!! అరంగేంట్రం చేసిన కొద్ది రో�
తాజాగా ముగిసిన శ్రీలంక టీ20 సిరీస్లో భారత యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను.. లంకతో జరిగిన మూడు టీ20ల్లో అర్ధసెం
7స్టార్ స్వదేశంలో భారత్కు వరుసగా ఏడో టీ20 సిరీస్ శ్రేయస్, జడేజా మెరుపులు నేడు నామమాత్రమైన ఆఖరి పోరు గత మ్యాచ్తో పోలిస్తే శ్రీలంక మెరుగ్గానే ఆడినా.. రోహిత సేన విజృంభణ ముందు నిలువలేకపోయింది. నిషాంక, షనక �
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను బుమ్రాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించానని, కానీ పని జరగలేదని చెప్పాడు. తొలి టీ20 ముగిసిన తర్వ�
బెంగుళూరు : శ్రేయస్ అయ్యర్ జాక్పాట్ కొట్టేశాడు. ఐపీఎల్ వేలంలో దుమ్మురేపాడు. బెంగుళూరులో జరుగుతున్న ఐపీఎల్ 2022 వేలంలో అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకున్నది. రైట్ హ్యాండ్ బ్యాటర్ శ్రేయస్ అ
అందుబాటులో స్టార్ ఆటగాళ్లు అందరి కండ్లు శ్రేయస్, వార్నర్, ఇషాన్ పైనే ఆల్రౌండర్ల జాబితాలో శార్దూల్, చాహర్ ఉదయం 11.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. అప్పటి వరకు తండ్రి ఆటో నడిపితేగానీ.. పూట గడవని పరిస్థిత
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇండియా అతికష్టంగా పరుగులు సాధిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట�
తొలి పోరులో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని తహతహలాడుతున్నది! బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా వెస్టిండీస్ కన్నా రోహిత్ సేన బలంగా కనిపిస్తుండగా..