నేడు భారత్, దక్షిణాఫ్రికా ఐదో టీ20 సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు మ్యాచ్కు వరుణుడి ముప్పు పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
టీమిండియా తాత్కాలిక సారధి రిషభ్ పంత్ మరోసారి బ్యాటుతో నిరాశ పరిచాడు. పవర్ప్లేలోనే క్రీజులోకి వచ్చిన అతను.. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్కు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటవడంతో ఆ భారం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27)పై పడింది. అయినా స�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఎన్గి�
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. తబ్రయిజ్ షంసీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (14) అవుటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయ
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
ముంబై: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొత్త ఎస్యూవీని కొన్నాడు. రూ.2.55 కోట్ల ఖరీదైన మెర్సీడీజ్ ఏఎంజీ జీ63 ఎస్యూవీని అయ్యర్ కొనుగలు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్
కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకు�
ప్రస్తుత ఐపీఎల్లో పేలవ ఫామ్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా ఉన్న శ్రేయాస్.. టోర్నీ ప్రారంభానికి ముందు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దాంతో అతనిపై చాలా అంచనాల�
సన్రైజర్స్ హైదరాబాద్తో పోరుకు కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయ�
కోల్కతా నైట్ రైడర్స్తో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ రెండు జట్లు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది. మోచేతి గ�
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడేందుకు కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో కేకేఆర్ సారధి �
అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పరాజయాలు చవిచూస్తూ తేలిపోయిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్. జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిలకడ లేకుండా ఆడుతున్న ఆ జట్టు ఎలాగైనా విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోం�