ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించా�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ ఘోరపరాజయంతో టీమిండియా అభిమానులు తీవ్రంగా అసంతృప్తి చెందారు. భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమవడం, బ్యాటర్లు కనీసం పోరాట పటిమ చూపలేకపోవడాన్ని విమర్శిస్తున్న
భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కే పెవిలియన్ చేరిన అతను.. రెండో ఇన్నింగ్స్లో కూడా షార్ట్ బంతికే
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. టాపార్డర్తోపాటు మిడిలార్డర్ కూడా పూర్తిగా విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (11) మరోసారి నిరాశ పరచగా.. ఆ తర్వాత వ�
భారత్ రెండో ఇన్నింగ్స్ 364/7 లీస్టర్తో వామప్ మ్యాచ్ లీస్టర్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు ముందు లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్ను భారత ఆటగాళ్లు సద్వినియోగ పరుచుకుంటున్నారు. మాజీ కెప్టెన్ వ�
నేడు భారత్, దక్షిణాఫ్రికా ఐదో టీ20 సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు మ్యాచ్కు వరుణుడి ముప్పు పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్క
టీమిండియా తాత్కాలిక సారధి రిషభ్ పంత్ మరోసారి బ్యాటుతో నిరాశ పరిచాడు. పవర్ప్లేలోనే క్రీజులోకి వచ్చిన అతను.. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమ
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్కు ఓ మోస్తరు ఆరంభమే లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే అవుటవడంతో ఆ భారం మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27)పై పడింది. అయినా స�
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఎన్గి�
విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. తబ్రయిజ్ షంసీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (14) అవుటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయ
భారత జట్టులో స్టార్గా ఎదుగుతున్న బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ సారధిగా బాధ్యతలు చేపట్టిన అతను.. ఆ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కూడా నిలిచాడు. భారత్ తరఫున కూడా కొన
ముంబై: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొత్త ఎస్యూవీని కొన్నాడు. రూ.2.55 కోట్ల ఖరీదైన మెర్సీడీజ్ ఏఎంజీ జీ63 ఎస్యూవీని అయ్యర్ కొనుగలు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్