దుబాయ్ : ఐసీసీ తాజాగా విడుదల చేసి న టీ20 ర్యాం కింగ్స్లో భార త బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రెం డో ర్యాంక్ నిల బెట్టుకున్నాడు. మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకున్నాడు. అతడు
ఐదో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. దీపక్ హుడా (38) అవుటైన కాసేపటికే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ (64) కూడా అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ పెవిలియన్ చేరాడ
వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఈ సిరీస్లో తొలి అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్గా బరిలో దిగిన శ్రేయాస్ అయ్యర్ (52 నాటౌట్) రాణించాడు. అ
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్కు గడ్డుకాలం నడుస్తోంది. ఇంగ్లండ్లో షార్ట్ బాల్కు తలొగ్గిన అయ్యర్.. వెస్టిండీస్లో కూడా తనకు వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. తాజాగా మూడో టీ20లో ఒక
తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. శిఖర్ ధవన్ (97), గిల్ (64) శుభారంభం అందించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన టీమిండియా.. గిల్ అవుటైన తర్వాత నెమ్మదించింది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ధవన్, అయ్యర్ చాలా నిదానంగా
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (64) రనౌట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఇబ్బండి పడుతున్నాడు. అదే సమయంలో ధవన్ కూడా ని
సూపర్ సెంచరీతో విజృంభణ పోరాడి ఓడిన టీమ్ఇండియా సిరీస్ 2-1తో కైవసం పరుగుల వరద పారిన నాటింగ్హామ్ టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ది పైచేయి అయ్యింది. తొలుత మలన్, లివింగ్స్టోన్ వీరవిహారంతో ఇంగ్లండ్ భ
భారీ లక్ష్య ఛేదనలో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దడంలో సహకరించిన శ్రేయాస్ అయ్యర్ (28) పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన 16వ ఓవర్ తొలి బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. వెనకడుగు వేసి థర్డ్మ్యాన్ వైపు పంపేందుకు ప్�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో నిరాశ పరిచిన టీమిండియా మాజీ కోచ్ విరాట్ కోహ్లీ.. రెండో టీ20 మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. అయితే కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా అద్భుతంగా రాణించా�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ ఘోరపరాజయంతో టీమిండియా అభిమానులు తీవ్రంగా అసంతృప్తి చెందారు. భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమవడం, బ్యాటర్లు కనీసం పోరాట పటిమ చూపలేకపోవడాన్ని విమర్శిస్తున్న
భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కే పెవిలియన్ చేరిన అతను.. రెండో ఇన్నింగ్స్లో కూడా షార్ట్ బంతికే
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. టాపార్డర్తోపాటు మిడిలార్డర్ కూడా పూర్తిగా విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (11) మరోసారి నిరాశ పరచగా.. ఆ తర్వాత వ�
భారత్ రెండో ఇన్నింగ్స్ 364/7 లీస్టర్తో వామప్ మ్యాచ్ లీస్టర్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు ముందు లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్ను భారత ఆటగాళ్లు సద్వినియోగ పరుచుకుంటున్నారు. మాజీ కెప్టెన్ వ�