వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని బరిలో దిగింది. దానికి తగ్గట్లుగా టాస్ కూడా శ్రేయాస్ అయ్యర్నే వరించింది. దీంతో కేకేర్ నాయకుడు మరో ఆలోచన లేకుండా బౌలింగ
ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను బౌల్డ్ చేసిన తీరు హైలెట్. లైన్ అండ్ లెన్త్ బౌలింగ్త
కోల్కతా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (7) అవుటవడంతో ముంబైపై లక్ష్య ఛేదన కష్టంగా మారిందనుకుంటే.. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10) కూడా మరోసారి ని�
ఈ ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఒటమి చవిచూసిన ముంబై.. ఎలాగైనా ఒక గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే బుధవా
ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ.. భవిష్యత్తులో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని తీసుకు
భారీ స్కోరును ఛేదించి బెంగళూరును మట్టి కరిపించిన పంజాబ్ కింగ్స్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక అదే బెంగళూరు చేతిలో ఓటమి పాలైన కోల్కతా నైట్ రైడర్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జర�
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. పవర్ప్లే ముగిసే సరికి ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాతి ఓవర్లలోనే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (13) కూడా అవుటైపోయాడు. హసరంగ వ�
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం యువ రక్తానికి.. అనుభవసారాన్ని జోడించిన కోల్కతా.. ముచ్చటగా మూడో టైటిల్ పట్టేందుకు సమాయత్తమవుతున్నది.ఫార్మాట్తో సంబంధం లేకుండా నిలకడకనబరుస్తున్న శ్రేయస్ అయ్యర్కు జట్టు �
ఫార్మాట్తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యంగ్స్టర్ శ్రేయస్ అయ్యర్కు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్'అవార్డు వరించింది. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో �
దంచికొట్టిన రిషబ్ భారత్ తరఫున ఫాస్టెస్ట్ టెస్టు ఫిఫ్టీ నమోదు 28 బంతుల్లో అర్ధశతకం కపిల్దేవ్ రికార్డు బద్దలుభారత్, శ్రీలంక రెండో టెస్టు లంక లక్ష్యం 447; ప్రస్తుతం 28/1 పొట్టి క్రికెట్లో దంచికొట్టే రిషబ�
అదరగొట్టిన అయ్యర్ భారత్ తొలి ఇన్నింగ్స్ 252 లంక తొలి ఇన్నింగ్స్ 86/6 పొట్టి ఫార్మాట్ ఫామ్ను కొనసాగిస్తూ.. శ్రేయస్ అయ్యర్ దంచికొట్టడంతో లంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పైచేయి సాధించింది.
అనూహ్యంగా టర్న్, బౌన్స్ అవుతున్న బెంగళూరు పిచ్పై భారత జట్టు పోరాడే స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (92) వీరోచిత పోరాటంతో 252 పరుగులు చేసిన భారత్.. లంకపై ఒత్తిడి పెంచింది. బౌలింగ్లో కూడా భారత జట్టు అదే తరహా ఒత�
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర