శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో అదిరిపోయే ప్రదర్శన చేసిన యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను బుమ్రాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించానని, కానీ పని జరగలేదని చెప్పాడు. తొలి టీ20 ముగిసిన తర్వ�
బెంగుళూరు : శ్రేయస్ అయ్యర్ జాక్పాట్ కొట్టేశాడు. ఐపీఎల్ వేలంలో దుమ్మురేపాడు. బెంగుళూరులో జరుగుతున్న ఐపీఎల్ 2022 వేలంలో అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకున్నది. రైట్ హ్యాండ్ బ్యాటర్ శ్రేయస్ అ
అందుబాటులో స్టార్ ఆటగాళ్లు అందరి కండ్లు శ్రేయస్, వార్నర్, ఇషాన్ పైనే ఆల్రౌండర్ల జాబితాలో శార్దూల్, చాహర్ ఉదయం 11.00 నుంచి స్టార్ స్పోర్ట్స్లో.. అప్పటి వరకు తండ్రి ఆటో నడిపితేగానీ.. పూట గడవని పరిస్థిత
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇండియా అతికష్టంగా పరుగులు సాధిస్తోంది. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే ఈ ఇద్దరూ నాలుగో వికెట�
తొలి పోరులో అలవోకగా నెగ్గిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని తహతహలాడుతున్నది! బౌలింగ్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా వెస్టిండీస్ కన్నా రోహిత్ సేన బలంగా కనిపిస్తుండగా..
IND vs WI | వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ
ప్రాక్టీస్లో ప్లేయర్లు అహ్మదాబాద్: స్వదేశీ సీజన్ను విజయంతో ప్రారంభించిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్పై సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్�
ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ వేలంలో పాల్గొన్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించారు. మెగా ఆక్షన్లో 590 మంది క్రికెటర్లు పాల�
IND vs SA | దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టులో టీమ్ మేనేజ్మెంట్ సీనియారిటీకే ఓటేసింది. న్యూజిల్యాండ్తో సిరీస్లో టెస్టుల్లో అదిరిపోయే అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ను పక్కనపెట్టి..
‘కమర్షియల్ లెక్కల గురించి ఆలోచించకుండా చేసిన ధైర్యవంతమైన ప్రయత్నమిది. సినిమాలోని కథ, పాత్రలతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడుతున్నారు’ అని అన్నారు శ్రియ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సుజనారావు దర
IND vs NZ | కివీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ కష్టాలు తీరడం లేదు. జట్టు స్కోరు 80 పరుగుల వద్ద శుభ్మన్ గిల్ (44), పుజారా (0), విరాట్ కోహ్లీ (0) పెవిలియన్కు క్యూ కట్టారు.