ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ బుధవారం షో కాజ్ నోటీసులు జారీచేసింది. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసుల నివ
గ్రామ పంచాయతీల పాలన పూర్తిగా పడకేసింది. పాలక వర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ కరువవడం, మండల పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం కొందరు పంచాయతీ కార్యదర్శులకు వరంగా మారింది. దీంతో గ్రామాల్లో �
అనుభవజ్ఞులు లేకుండా దిగువస్థాయి అధికారులతో విచారణ చేసి రిపోర్టు సమర్పించామనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడ�
శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హనుమకొండ జిల్లా సహకార అధికారి (డీసీవో) వివరణ కోరా రు. ఈ మేరకు చైర్మన్తో పాటు 13 మంది డైరెక్టర్లకు షోకాజ్ నోటీ
ర్యాగింగ్ను అరికట్టడం సహా యాంటి ర్యాగింగ్ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడంపై రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్
విధుల్లో నిర్లక్ష్యం వహించారని, దానిపై వివరణ ఇవ్వాలని నల్లగొండ జిల్లాలోని చింతపల్లి, మర్రిగూడ మండలాల ఎంఈఓలతోపాటు మాల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఫ్రధానోపాధ్యాయురాలుకు సోమవారం విద్యాశాఖ రీజినల�
రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న దవాఖానలపై, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధ�
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భారీ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. పదిరోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో ‘నిబంధనలకు ఉరి- నోటీసులతో
ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం ర�
పదో తరగతి స్పాట్లో రిపోర్ట్ చేయని 65 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ డీఈవో సోమశేఖరశర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రిపోర్ట్ చేయకుండ�
సైబర్ క్రైమ్ ఎస్హెచ్వో, ఈ కేసుకు విచారణాధికారిగా ఉన్న ఎస్ నరేశ్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జీ అనూష సంచలన తీర్పు వెల్లడించారు.