పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ (58) ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. హేడెన్ వాల్ష్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడ�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ (44 నాటౌట్) కూడా బాధ్యతాయు
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు నిలకడైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ (22 నాటౌట్), శుభ్మన్ గిల్ (22 నాటౌట్) ఇద్దరూ అనవసర షాట�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారధి శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ వన్డేలో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు షాయి హోప్ (115), కైల్ మేయర్స్ (39) శుభారంభం అందించారు. ఆ తర్వాత వ�
శిఖర్, గిల్, అయ్యర్ అర్ధసెంచరీలు భారత్ 308/7, విండీస్తో తొలి వన్డే పోర్ట్ఆఫ్ స్పెయిన్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ తమదైన జోరు కొనసాగిస్తున్నది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తొలుత టాస్ గెలిచిన �
వెస్టిండీస్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు మిడిలార్డర్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్ (97), శుభ్మన్ గిల్ (65), శ్రేయాస్ అయ్యర్ (54) రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో
విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత సారధి ధావన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మోతీ వేసిన 34వ ఓవర్ రెండో బంతికి సిక్సర్ బాదిన ధావన్.. 97 పరుగులతో నిలిచాడు. తర్వాతి బంతికే మరో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధవన్ వి
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు తడబడుతోంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (64) రనౌట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఇబ్బండి పడుతున్నాడు. అదే సమయంలో ధవన్ కూడా ని
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ శిఖర్ ధావన్ (28 నాటౌట్) నిదానంగా ఆడుతుంటే.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (41 నాటౌట్) తనదైన స్టైల్లో చెలరేగుతున్నాడు. వీళ్లిద్�
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ టాస్ గెలిచాడు. ముందుగా తాము బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో ఈ వన్డే స
తన ఫామ్ గురించి వస్తున్న విమర్శలపై టీమిండియా స్టార్ ఓపెనర్, ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్లో యువ భారత్ను నడిపిస్తున్న శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విమర్శకులు పదేండ్లుగా తనను విమర్శిస్తూనే ఉ
వెస్టిండీస్తో శుక్రవారం నాడు ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఆ దేశం చేరింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. జట్�
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కష్టాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం భారత జట్టును వెనక్కులాగుతోంది. దీనిపై భారత మాజీ దిగ్గజం వసీం జాఫర్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన�
మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ సిద్దం అవుతోంది. ఇటీవలే జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టిన విండీస్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు మంచి ఆరంభం లభించలేదు. బంగ్లాదేశ్తో జరి�