IND vs SA | ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లెవరూ ఈ వన్డే సిరీస్ ఆడటం లేదు.
Ravindra Jadeja | టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఫన్నీ వీడియోలు చేస్తూ సరదాగా గడిపడం స్టార్ ఓపెనర్ ధవన్కు బాగా అలవాటు. తాజాగా రవీంద్ర జడేజాతో కలిసి అతను చేసిన రీల్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మూడవ వన్డేలో కేఎల్ రాహుల్ సేన ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. దాదాపు ఓటమి నుంచి బయటపడింది. అయితే ఆ మ్యాచ్
నేడు భారత్, జింబాబ్వే రెండో వన్డే మ. 12.45 నుంచి.. టీమ్ఇండియా మరో సిరీస్పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుకింద కొట్టిన రాహుల్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధ�
హరారే : వన్డే క్రికెట్లో శిఖర్ ధావన్ కొత్త మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో 6500 పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనతను అతను దాటేశాడు. 28 పరుగుల వ్�
హరారే: జట్టులో సీనియర్ ప్లేయర్గా.. యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటానని టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. గురువారం నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే స
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా టి20 ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టి20లో అర్ధసెంచరీతో రాణించి భారత విజయంలో ముఖ్యపాత్ర వహించిన సూర్యకుమార్ 816 �
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతా
విండీస్తో జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం లభించింది. ధవన్ (58) మరోసారి అర్ధశతకంతో అలరించాడు. శుభ్మన్ గిల్ (51 నాటౌట్) కూడా ఈ సిరీస్లో రె
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధశతకంతో ఆకట్టుకున్న శిఖర్ ధవన్ (58) ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. హేడెన్ వాల్ష్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడ�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు శుభారంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. శుభ్మన్ గిల్ (44 నాటౌట్) కూడా బాధ్యతాయు
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టుకు నిలకడైన ఆరంభం లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి ధావన్ నిలకడగా ఆడుతున్నాడు. ధావన్ (22 నాటౌట్), శుభ్మన్ గిల్ (22 నాటౌట్) ఇద్దరూ అనవసర షాట�
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారధి శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్�