మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 260 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (1) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. రీస్ టాప్లే వేసిన మూడో �
భారత వన్డే ఓపెనింగ్ ద్వయం శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నేడు ఇంగ్లండ్ తో జరుగనున్న మ్యాచ్ లో 43 పరుగులు చేస్తే ధావన్-రోహిత్ ల జోడీ నాటి వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డ�
బుమ్రా 6/19 ఆరు వికెట్లతో విజృంభణ ఇంగ్లండ్ 110 ఆలౌట్ పది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం భారత్, ఇంగ్లండ్ వన్డే పోరు వార్ వన్సైడ్ అన్నట్లు మొదలైంది. టీ20 సిరీస్ గెలుపు జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్ను టీమ్�
ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బుమ్రా, షమీ నిలబెట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబే
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. ఆరు వికెట్లతో బుమ్రా చెలరేగడంతో తొలుత ఇంగ్లండ్ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్య ఛేదనను ప్రశాంతంగా ఆరంభించింది. చాల�
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్ కెప్టెన్సీలో భారత జట్టు బరిలోకి దిగుతున్నది. ఈ నెల 22 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో మొదలయ్యే మూడు మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జ�
ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సి�
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. కానీ పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేదు. శిఖర్ ధావన్ 38.3 సగటుతో 14 మ్యాచుల్లో పంజాబ్ తరపున 460 రన్స్
ఐపీఎల్ ముగిసిన వెంటనే.. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్ధం అవుతుంది. ఈ జట్టులో ధనాధన్ బ్యాటర్ శిఖర్ ధావన్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. ఈ ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడిన అతను చక్కగా రాణి�
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్�
బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ సంయమనంతో కూడిన ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో ఐపీఎల్లో పంజాబ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. గబ్బర్ బ్యాటింగ్ మెరుపులకు రబడ, రిషి ధవన్ బౌలిం
ఛెక్కేపే ఛెక్కా ఆఖరి రెండు బంతుల్లో తెవాటియా సిక్సర్లు శుభ్మన్ గిల్ సెంచరీ మిస్.. పంజాబ్పై గుజరాత్ గెలుపు నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. కళాత్మక ఇన్నింగ్స్తో గిల్ వేసిన ప�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా గట్టి షాకిచ్చాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5)ను పెవిలియన్ చ�
తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ను లియామ్ లివింగ్స్టోన్ (60) ఆదుకున్నాడు. వెటరన్ ధావన్ (33)తో కలిసి రెచ్చిపోయిన లివింగ్స్టోన్.. పంజాబ్ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు. రాయుడు క్యాచ్ జ�
పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. స్కోరు బోర్డు వేగంగా పెరుగుతున్నప్పటికీ వారి వికెట్లు కూడా చాలా వేగంగా పడిపోతున్నాయి. తొలి ఓవర్లోనే మయాంక్ అవుట్ కాగా.. నాలుగో ఓవర్లో రాజపక్స (31) పెవిలియన్ చేరాడు. ఇప్పు�