నేడు భారత్, శ్రీలంక రెండో వన్డే మధ్యాహ్నం 3.00 నుంచి సోనీలో.. కొలంబో: ఆల్రౌండ్ ప్రదర్శనతో వన్డే సిరీస్లో బోణీ కొట్టిన ధావన్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే ట్రోఫీ పట్టేసేందుకు సమాయత్తమవుతున్నది. మూడు మ్య�
కొలంబో: ఇండియా, శ్రీలంక మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కాబోతోంది. ఈ టూర్కు కెప్టెన్గా వ్యవహరించే అరుదైన అవకాశం ఓపెనర్ శిఖర్ ధావన్కు దక్కింది. కోహ్లి సారథ్యంలోని టీమ్ ఇంగ్లండ్లో ఉండట�
కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నా�
కొలంబో: శ్రీలంకతో సిరీస్ కోసం వెళ్లిన టీమిండియా అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుంది. దీంతో టీమ్ ప్లేయర్స్ అందరూ కలిసి హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చ�
కొలంబో: శ్రీలంక టూర్కు వెళ్లిన ఇండియన్ టీమ్ క్వారంటైన్లో ఎంజాయ్ చేస్తోంది. స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ పృథ్వి షా ఓ ఫన్నీ గేమ్ ఆడుతూ టైంపాస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో �
ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఇండియన్ క్రికెట్ టీమ్ సోమవారం శ్రీలంక టూర్ కోసం వెళ్లింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఇండియా, శ్రీలంక 3 వన్డేలు, 3 టీ20ల్లో తల�
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయం�
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్లో ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జూన్18-22 వరకు జరగనున్న ఫైనల్లో భారత్ తలపడుతుంది. పరిమిత
భారతదేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనాపై పోరులో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. భారత క్రికెటర్లు తమవంతు సాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవా�
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం త్వరలో ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది. మరోవైపు టీమ్ఇండియా వన్డే, టీ20 సిరీస
న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఆటగాడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓపెనర్శిఖర్ ధావన్ కరోనా టీకా తొలి డోసును గురువారం వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. తాను
అహ్మదాబాద్: టీమ్ఇండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ ఈ ఏడాది సీజన్లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్లో ధావన్ అరుదైన ఘనత సాధించాడు. లీగ్�