అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ స్కోరుకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్(6), స్టీవ్ స్మిత్(4), పృథ్వీ షా(21) స్వల్ప స్కోరుక
ముంబై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్. తన టాప్ ఫామ్ను పృథ్వీ షా కొనసాగించిన వేళ చెన్నైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో ధావన్ కూడా చెలరేగి ఆడిన వి�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది.శనివారం జరిగిన సీజన్ రెండో మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.శిఖర్ ధావన్(85:54బం�
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ ధనాధన్ బ్యాటింగ్తో అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ పంపాడు. 15వ ఓవర్లో ముందుగా హిట్మ్�
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేలో భారత్కు శుభారంభం లభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా మంచి రన్రేట్తో దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో 65/0తో నిలిచింది. ఓపెనర్ శిఖ
పుణె: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్(98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్ సెంచరీకి చ�
పుణె: ఇంగ్లాండ్తో తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత్ నిలకడగా ఆడుతోంది. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్..అదిల్ రషీద్ వేసిన 24వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. 68 బంతుల్లో 5�
పుణె: ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మనే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. మంగళవారం నుంచి పుణెలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాబోతోం