గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులకు సీఎం కేసీఆర్తోనే ఆదరణ పెరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లోని 1, 2వ వార్డులు ఇస్మాయీల్ఖాన్గూడ, యంన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో కురుమ, యాదవుల జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూ
వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మంగళపల్లిలో
స్వరాష్ట్రంలోనే కులవృత్తులకు ఆదరణ లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. గొల్లకుర్మలను ధనికులను చేసేందుకే సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.
అన్ని కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్�
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు ఊతం ఇస్తున్నది. గొల్లకుర్మల జీవితాల్లో వెలుగు నింపేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
గొర్రెల పెంపకం వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న మాదాసి కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు.
రెండో విడుత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వచ్చే సెప్టెంబర్లోగా ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నది. ఎప్పుడు ప్రారంభించాలనేది త్వరలో నిర్ణయించబోతున్నది. మొదటి విడుతలో 11,23
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రెండో విడుత గొర్రెల పంపిణీపై ఆ�
‘దేశంలో ధనికులైన గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలి. అందుకే గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం’- ఇది గొర్రెల పంపిణీ పథకం, గొల్ల కురుమల బలోపేతంపై సీఎం కేసీఆర్ చెప్పిన మాట.
రెండో విడుత గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో జీవాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కుల వృత్తులను పునరుద్ధరిస్తున్నది. సమాజంలోని వివిధ వృత్తుల వారి సంక్షేమమే ధ్యేయంగా ప�
అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో అంబేద్క�