అంబేదర్ జయంతి రోజైన ఈ నెల 14న నిర్వహించనున్న అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. బీఆర్ఎస్కే భవన్లో గురువారం సీనియర్ అ
రెండో విడుత గొర్రెలను పంపిణీ చేసేందుకు వరంగల్ జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలో కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూతిపుండు వ్యాధి జీవాలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ‘పారాపాక్స్ వైరస్'తో ఈ వ్యాధి సోకుతుంది. ఈ సూక్ష్మజీవులు చర్మపు పొక్కుల్లో నివాసం ఉంటాయి. జీవాల పెదవులపైనా, నోటిలో గాయాలైనప్పుడు శరీరంలోకి ప్రవేశి�
రాష్ట్రంలో గొర్రెల కాపరులకు రెండో విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు దాదాపు రూ.600 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆ మధ్య మహారాష్ట్రలో మాడ్గల్జాతికి చెందిన ఓ గొర్రె.. రూ.70 లక్షల దాకా ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కొన్ని అరుదైన జాతులకు చెందిన గొర్రెలకు రేటు భారీగా ఉంటుంది. అలాంటి మేలురకం గొర్రెలను పెంచుతూ.. భ�
పొట్ట జలగలు.. జీవాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పశువులు, గొర్రెల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే.. జీవాలు మృత్యువాత పడుతాయి.
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల మంద వద్ద నిద్ర లబ్ధిదారులతో మాటా ముచ్చట.. హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రా�
Wanaparthy | దోపిడీ దొంగలు గొర్రెలను కూడా వదల్లేదు. పెద్ద ఎత్తున గొర్రెలను అపహరించేందుకు యత్నించారు. అప్రమత్తమైన గ్రామస్తులు ఆ దొంగల ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
చలికాలంలో గొర్రెలు, మేకలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నది. చలిలో కొన్నిరకాల వైరస్లు, వ్యాధికారక ఈగలు వ్యాప్తిచెందడం వల్ల రోగాలు ప్రబలుతాయి. జీవాలను ఆరుబయట ఉంచడంవల్ల కూడా అనారోగ్యానికి గురవుతాయి. కొన్ని అం
వరంగల్ జిల్లా చాపలబండలో నాలుగు గొర్రెలు మృత్యువాత నిర్ధారించిన పశువైద్యాధికారులు.. జాగ్రత్తలు తప్పనిసరి దుగ్గొండి, అక్టోబర్ 26: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామంలో ‘ఆంత్రాక్స్’ కలక�
వారంలో గొర్రెలు.. అందరికీ పెరిగిన ధరలు వర్తింపు గొర్రెల పంపిణీపై సమీక్షలో తలసాని హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీకి అర్హులైన వారందరూ డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పశు సం�
సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మ�
సిద్దిపేట : జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో గల మల్లిఖార్జున ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సామూహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్�