రానున్న ఐదు రోజులు జిల్లాలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష�
చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు.
గొర్రెలు, మేకల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం దండిగా ఉంటుందని.. అప్రమత్తతతోనే జీవాలు సంరక్షణగా ఉంటాయని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు.
రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. జీవాలకు తమ్ములు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడ
సమైక్య పాలనలో కునారిల్లిని కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గొల్లకురుమలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేస్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గొర్రెల కాపరులకు సబ్సీడీపై అందజేస్తున్న గొర్రెలపై గొర్రెల కాపరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చేరు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘గొర్రెల పంపిణీ పథకం’ గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై యూనిట్లు అందిస్తుండగా, వారి భవిష్యత్కు భరోసాదొరుకుతు�
గొల్లకుర్మల బతుకుల్లో వెలుగు నిండింది. సబ్సిడీ గొర్రెల పంపిణీతో సరికొత్త విప్లవం మొదలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ చేస్తుండగా, ఇప్పటికే గొర్లు అందుకున్న వారి జీవితాల�
‘పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సర్కారుకు అండగా ఉంటా.. అడగకుండానే వరాలిచ్చే మహానుభావుడు సీఎం కేసీఆర్.. మళ్లీ సీఎంగా సారే రావాలె’.. అని ఆరు ప్రభుత్వ పథకాలు పొందిన మహబూబా�
నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన గొల్లకురుమలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను విక్రయిస్తుండగా.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్కు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మా
సమైక్య రాష్ట్రంలో కులవృత్తులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తులపై ఆధారపడిన వారు ఆగమవుతున్నారని గుర్తించింది. సీఎం కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీ