కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని జాతీయ మైనార్టీ కమిషనర్ సభ్యురాలు సయ్యద్షాహేజాది అన్నారు.
మహిళల భద్రత కోసమే ప్రభుత్వం షీ టీంలను ఏర్పాటు చేసిందని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆల్ఫోర్ జూనియర్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో షీ టీం సేవలపై సోమవారం అవగాహన కల్పించారు.
ఉన్నత చదువులు చదివినా ఇంట్లో దంపతులు చిన్న చిన్న వివాదాలను పెద్దవి చేస్తూ విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని గమనించక పట్టుదలకు పోయి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇ�
ప్రస్తుత సమాజంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు.. దీనికి తోడు సోషల్ మీడియా యాప్లు.. కంపెనీలు ఇచ్చే ఉచిత ఆఫర్ల లింకులు.. ఇంకేముంది రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా డివిజన్ల వారీగా షీటీమ్స్ ఏర్పాటు చేశారు. నిర్మల్, భైం సా, ఖానాపూర్ ప్రాంతాల్లోని 115 హాట్స్పాట్ల ను పోలీసులు గుర్తించారు.
హిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు అన్నారు. కమిషనరేట్ కా ర్యాలయంలో మంగళవారం షీ అంబాసిడర్ల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ పోలీసులకు మరో జాతీయ స్థాయి అవార్డు లభించింది. స్మార్ట్ పోలీసింగ్లో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు తెలంగాణ పోలీస్శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) స్మార్ట్