మహిళల భద్రత కోసం రాచకొండ షీ టీమ్స్ ప్రతి రోజూ 21 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.81 హాట్ స్పాట్లలో 7 షీ టీమ్స్ బృందాలు మహిళల రక్షణకు నిరంతరం గస్తీని నిర్వహిస్తున్నాయి. కాలేజీలు, ట్యుటోరియల్స్, షాపి
దేశంలోని ఏ రాష్ట్రమైనా సర్వతో ముఖాభివృద్ధి దిశగా దూసుకువెళ్లాలంటే ఆ రాష్ర్టానికి సమర్థ నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం కేసీఆర్ రూపంలో లభించడం తెలంగాణ ప్రజల అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతమైన ఉ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�
ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 8,51,644 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలున్న రాష్ట్రం తెలంగాణేనని 2022 ఆర్థిక సర్వే తెలిపింది. మొత్తం సీసీ కెమెరాల్లో ఎంపీ, ఎమ�
‘ఏ రోజైతే భారతదేశంలో స్త్రీ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడవగలిగిన పరిస్థితి ఉంటుందో ఆ రోజే భారతదేశానికి స్వేచ్ఛ లభించినట్టు’ అని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు.మహిళల భద్రతకు సంబంధించి భవిష్యత్ తరం నాయకులకు �
కుటుంబాన్ని సమర్థంగా నడిపించే శక్తి ఒక్క మహిళకే ఉన్నది. ఆ సామర్థ్యాన్ని వంటింటికే పరిమితం చేయకూడదు. ఈ నాయకత్వ లక్షణాలు సమాజ ఉన్నతికి దోహదపడాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలకు నిరంతరం రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8)
ఓ మహిళా! నీ చేతులే నీ ఆయుధాలు.. నీ సమయస్ఫూర్తే నీ అంగరక్షకుడు.. నీ మనోధైర్యమే నీ రక్షణ కవచం.. పరిస్థితులు ఎలా ఉన్నా,సందర్భం ఎలాంటిదైనా కొన్ని జాగ్రత్తలు, కొంచెం అప్రమత్తత చాలు. దాడులు, ప్రమాదాల నుంచి నిన్ను ను�
ఎల్బీనగర్ : ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకుని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్
ఒక్క ఫోన్ చేస్తే చాలు.. రంగంలోకి దిగిసమస్యకు పరిష్కారం ఎందరో జీవితాల్లో వెలుగులు ఆపదలో ఆదుకుంటున్న షీ టీమ్స్ ‘మీకొచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావడం లేదా? మీలో మీరే కుమిలిపోతూ ఆందోళన చెంద
Hyderabad police | ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా ఈ ఏడాది పని చేశామని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. సోమవారం ఎల్బీనగర్లోని ఓ కన్వెన్షన్లో
Female infanticide | గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చిదిమేయడం హేయమైన చర్యే. కానీ అనేక గ్రామాలు, తండాల్లో భ్రూణ హత్యలు నిరంతరం కొనసాగేవి. ఏదో ఒక చోట ఆడ శిశువు ప్రాణం పోసుకుందని తెలిస్తే.. చాలు అంతలోనే అం�
Cyber Ambassador | తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన షీ టీమ్స్ విభాగం ‘సైబర్ అంబాసిడర్స్’గా గుర్తింపునిచ్చింది. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు ఈ గు�
సికింద్రాబాద్ : తనను ప్రేమించాలంటూ యువతిని వెంబడిస్తు, వేధిస్తున్న ఓ యువకుడిని బోయిన్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కోయిల