బండ్లగూడ:మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం మేరకు షీ టీం పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహాన్ని నిలిపి వేసిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే…�
షీ టీమ్స్ పనితీరుపై 96% మంది సంతృప్తి గత ఆరు నెలల్లో 2,803 కేసులు నమోదు వాట్సాప్ ద్వారానే ఎక్కువ ఫిర్యాదులు సెస్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా మహిళ
అర్ధరాత్రయినా మహిళలకు అండగా కాపుకాస్తున్న షీ టీమ్స్.. అవసరమైన చోట మకాం.. మహిళలకు రక్షణ.. 24 గంటలు అందుబాటులో షీ టీమ్స్.. మూడు రోజుల్లో 18 మంది ఈవ్ టీజర్స్ అరెస్టు దేశంలో ఎక్కడా లేని విధంగా సైబరాబాద్ షీ టీమ�
నగరంలో చిన్నారులతో భిక్షాటన ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం పోలీసులకు సమాచారం.. త్వరలో స్పెషల్ డ్రైవ్ ఏడుగురికి వెట్టి నుంచి విముక్తి సిటీబ్యూరో, జులై 3 (నమస్తే తెలంగాణ): వెట్టి చాకిరి నుంచి ఏడుగురు మైనర్లకు వి�
షీటీమ్స్కు విదేశాల నుంచి ఫిర్యాదులు చాకచక్యంగా దర్యాప్తు, కేసులు పరిష్కారం వస్తున్న కేసుల్లో వేధింపులే అధికం మనోళ్లకు అండగా ఉంటున్న షీటీమ్స్ పోలీసులు బాధితుల నుంచి ప్రశంసలు సిటీబ్యూరో, జూన్ 14 (నమస్త
ఉదయం ఆరు గంటల నుంచే రంగంలోకి.. జూమ్ మీటింగ్లతో అవగాహన.. వీడియో కాల్స్తో విచారణ లాక్డౌన్ ప్రారంభం నుంచి 82 కేసులు పరిష్కారం.. పోకిరీలు మారట్లే.. కరోనా పరేషాన్.. లాక్డౌన్ సమయంలో ఎవరూ ఏం చేయలేరన్న ధీమాలో �
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్శాఖ | దేశానికే తెలంగాణ పోలీస్ శాఖ ఆదర్శంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఫిర్యాదులపై సత్వరం స్పందించేందుకు షీ టీమ్స్కి 60 బైక్లు జెండా ఊపి ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, షీ టీమ్స్�
హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్ సిబ్బంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణపై నిర్వహిస్తున్న మూడ్రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం రెండోరోజ
‘నువ్వు సివిల్స్ సాధించాలి’ అంటూ లక్ష్యాన్ని ఇచ్చాడు నాన్న. కంటికి రెప్పలా భద్రతను ఇచ్చింది అమ్మ. ఆటపాటలతో, అల్లరితో ఆనందాలనూ అనుభూతులనూ ఇచ్చాడు అన్నయ్య. ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చిం
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరువారాల్లో మహిళలను, యువతులను వేధింపులకు పాల్పడిన 31 మందిని షీటీమ్స్ అరెస్ట్చేసి.. 36 కేసులను నమోదు చేసింది. వారికి శుక్రవారం ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో క