పనిచేసే ప్రదేశంలో మహిళలను వేధింపులకు గురిచేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేసేందుకు రాష్ట్రప్రభుత్వ మార్గనిర్దేశంలో తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ మరో కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. షీట�
మహిళలను వేధిస్తే జైలుకెళ్లడం ఖాయమని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. మహిళలను వేధించిన పలువురికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకొన్నది. లైంగికదాడి బాధితులకు మనోధైర్యం, ఆర్థిక సాంత్వనను అందించేందుకు వీహబ్ ద్వారా సహకారం కల్పించేందుకు సిద్ధమైంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో నారీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. కేక్లు కట్ చేసి తినిపించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల
సేఫెస్ట్ స్టేట్గా తెలంగాణ (Telangana) ఉందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi kumari) అన్నారు. మహిళలందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ వచ్చాక షీ టీమ్స్ (She Teams) వచ్చాయన
నాన్ బెయిలెబుల్ వారెంట్స్పై డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. అంతేకాకుండా నేరాల నియంత్రణకు అవసరమై న చర్యలు తీసుకోవాలన�
ఈవ్ టీజర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు మహిళలు, యువతుల భద్రతకు పెద్దపీట వేసే విధంగా షీ టీమ్స్ బృందాలు పని చేయాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని జాతీయ మైనార్టీ కమిషనర్ సభ్యురాలు సయ్యద్షాహేజాది అన్నారు.