మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవార్ల కుటుంబం జట్టు కట్టింది. పింప్రి-చించ్వాడ్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కలిసి
Pawar Parivar | మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేండ్ల క్రితం విడిపోయిన ‘పవార్’ కుటుంబం (Pawar Parivar) స్థానిక ఎన్నికల వేళ కలిసిపోయింది.
శివసేన ఎమ్మెల్యే శరద్ సోనావనే బుధవారం శాసనసభకు చిరుత పులి మాదిరిగా వస్ర్తాలను ధరించి వచ్చారు. మహారాష్ట్రలో చిరుత పులుల దాడులు పెరుగుతున్నాయని, తాను ఓ దశాబ్దం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్ప
మహారాష్ట్రలో ఈవీఎంల ట్యాంపరింగ్పై అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ప్రయత్నాలు జరిగాయని, తనకు కూడా ఆ అనుభవం ఎదురైందని ఎన్సీపీ (శరద్ పవార్) అధ్యక్షుడు శరద్పవార్ శనివారం వెల్లడించారు.
MCA : భారత క్రికెట్పై చెరగని ముద్రవేసిన ఆటగాళ్లకు ముంబై క్రికెట్ సంఘం (MCA) సముచిత గౌరవం కల్పిస్తోంది. ఈమధ్యే వాంఖడే స్టేడియంలో లెజెండరీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పేరిట ప్రత్యేక గదిని ప్రార
Sharad Pawar | మహారాష్ట్ర (Maharastra) ప్రజలు హిందీ (Hindi) భాషకు వ్యతిరేకం కాదని, అయితే 1 నుంచి 4 తరగతుల ప్రాథమిక పాఠశాల (Primary School) విద్యార్థులు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని నిబంధన విధించడం మాత్రం తగదని ఎన్సీపీ (NCP) అధ్యక్షుడు శర
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నాగాలాండ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార నేషనలిస్ట్ డెమోక్రటి�
Sharad Pawar, Ajit Share Stage | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. గత పక్షం రోజుల్లో వారిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇది మూడోసారి.
చారిత్రక వాంఖడే స్టేడియంలో స్టాండ్లకు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు రోహిత్శర్మ, అజిత్ వాడేకర్, శరద్పవార్ పేర్లు పెట్టారు. మంగళవారం సమావేశమైన ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావ
Jitendra Awhad | ఒక ఎమ్మెల్యే తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న తీరుపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు.
కేవలం ఒకే ఒక్క ఓటుతో 1999లో నాటి వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి ముందు జరిగిన రహస్య మంతనాల గురించి ఎన్సీపీ(శరద్ పవార్) అధినేత శరద్ పవార్ తొలిసారి నోరు విప్పారు.
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కూటమిలో ఏర్పడిన లుకలుకలు బహిర్గతమయ్యాయి. ఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్లో ఏక్నాథ్ షిండేకు మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కా
Sharad Pawar felicitates Shinde | మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనను పొగిడారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం దీనిపై మండిపడింది.
Sharad Pawar And Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కలిసి ఒకే వేదికపై కనిపించారు. అయితే కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు. వారెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారు.
Sharad Pawar | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై శరద్పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ అర్వింద్ కేజ్రీవాల్కు సహకరించాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.