Anti - EVM event | దేశంలో ఎన్నికలు (Elections) ఎప్పుడు, ఎక్కడ జరిగినా ఈవీఎంల (EVMs) ట్యాంపరింగ్ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని ప్
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) కాంగ్రెస్కు తెలిపింది. చట్టబద్ధమైన అన్ని ఆరోపణలపైనా సమీక్ష జరుపుతామని చెప్పింది. ఎన్నికల ప్రక్రియపై స
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రభ మహారాష్ట్రలో క్రమంగా మసకబారుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన ఆయన ఎన్సీపీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఆయన అన్న �
Sharad Pawar | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని అధికారులు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ బ్యాగులను, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను ఎన్నికల సిబ్బంది తన�
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అజిత్ పవార్ వర్గా�
Sharad Pawar | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులను చంపకూడదన్న ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఆయన చిత్తశుద్ధి, నిజాయితీపై తనకు ఎలాంటి సందేహం �
Sharad Pawar | ఇవాళ (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ఇంటి ముందు జనం భారీగా గుమిగూడారు. బారామతి (Baramati) లోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురుచూస్తూ కనిపించారు.
Ajit Pawar | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య వార్ జరుగుతోంది. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చిన విషయాన్ని గుర్తుచేసుకుని శరద్పవార్ విమర్శలు గుప్పించగా.. నేను ఆయనను దేవుడిలా భావ�
మహారాష్ట్ర ఎన్నికల చరిత్రలో మొదటిసారి తండ్రి కుమార్తెలు రాజకీయ ప్రత్యర్థులు అయ్యారు. అహేరి నియోజకవర్గంలో తండ్రి, కుమార్తె పోటీ హాట్ టాపిక్గా మారింది. ఎన్సీపీ (అజిత్ పవార్) తరఫున తండ్రి ధర్మారావు బా
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమకు 5 స్థానాలను ఇవ్వాలని, లేదంటే 25 స్థానాల్లో పోటీ చేస్తామని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి సమాజ్వాదీపార్టీ హెచ్చరించింది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శి�
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గం గుర్తుగ�
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది.
Harshvardhan Patil | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన కుమార్తె కూడా ఇదే స�