దేశంలో తొలి సర్టిఫైడ్ ఆర్గానిక్ పాల ఉత్పత్తుల కంపెనీ అక్షయకల్ప..రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆర్గానిక్ క్లస్టర్ను ఏర్పాటు చేయబోతున్నది. శంషాబాద్కు సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయతలపెట్టిన
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1.2 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసు�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
భూ ఆక్రమణదారులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటూ, భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 ఏడాదికిగాను స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్' అవార్డు వరించింది.
కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్- ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది.
మహిళా సంఘాల పేరున దాదాపు 30 లక్షలకుపైగా దోచుకున్న ఘరానా మోసం సోమవారం శంషాబాద్లో వెలుగు చూసింది. శంషాబాద్ పట్టణానికి చెందిన రమ్యశ్రీ, సాయిబాబా, శ్రీరామ, సప్తగిరి సంఘాలు 2020లో పొదుపు, రుణాలు తీసుకోవడం మానేయ�
ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షేత్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతుండగా, మరోవైపు మెట్రో రైలు కోచ్ల డిజ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి గురువారం బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈకే 528 నంబర్ గల విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు�
gold seize | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు నుంచి 704 గ్రాముల బంగారాన్ని
Draupadi murmu | శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులత