నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.9 లక్షల నకిలీ నోట్ల(రూ.100, 500)తో పాటు మొత్తం రూ.7లక్షల విలువజేసే సొత�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు.
Hyderabad | ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 ఎకరాలు! రూ.1,000 కోట్లకుపైగా విలువైన ఈ భూములకు బోగస్ కోర్టు ఉత్తర్వులతో ఎసరు పెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నాగం పన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి పాకిస్థాన్ జెండా ఊపాడు. అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ను హైదర�
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా (Liquor Shop Tenders) కొనసాగుతున్నది. 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిన (Lucky draw)
ఒక్కో వైన్షాపునకు సగటున 50 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను సొంతం చేసుకునేందుకు ఈ ఏడాది ఆశావహులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
శంషాబాద్లో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు శంషాబాద్ ఎస్వోటీ, శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. అప్పు ఇచ్చిన పాపానికి మహిళను ప్రామిసరీ నోట్ రాసిస్తానని ఇంటికి పిలిపించి, కండ్లల్లో కా�
శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.86 కోట్ల వి లువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుం చి వచ్చిన ప్రయాణికుడు 2 కిలోల బం గారం కడ్డీలను ప్యాంటులో దాచుకొని తీసుకొచ్చి తనిఖీల్లో పట్
Woman Murder | శంషాబాద్ మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. మహిళను హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహిళ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు �
శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
అంతర్జాతీయ ఎగుమతులకు శీతల గిడ్డంగులు బూస్టప్నిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత హైదరాబాద్ నగరానికే దక్కుతుందన్న ఆయన... ఏటా ఇక్క�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్దనుంచి ఆదివారం కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమాన�
శంషాబాద్ మండలంలోని ఎంటేరు వాగునుంచి హిమాయత్సాగర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద నీటిలో సుమారు 70 నుంచి 80 కిలోల చేప ఈదుకుంటూ వెళ్తుండగా సుల్తాన్పల్లి- కేబిదొడ్డి గ్రామాల వాసులు వారి సెల్
Shamshabad Airport | శంషాబాద్ జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మరోసారి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ లెవల్-1 అక్రిడిటేషన్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, చౌదర్గూడ పోలీసులు కలిసి లాల్పహాడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.62 లక్షల విలువజేసే 178 కిలోల గంజాయి, రెండు కార్లు,