Draupadi murmu | శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులత
ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�
దివ్యాంగులను ప్రోత్సహించడం కోసమే 5కే, 10కే రన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామంలో 18 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గుర్త
లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ హైదరాబాద్ దూసుకుపోతున్నది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఇటీవలి ‘ఇండియా వేర్ హౌజింగ్ మార్కెట్' నివేదిక ప్రకారం ఈ ఏడాది దేశంలోనే 128 శాతం వృద్ధిరేటుతో 8 మెట్ర�
శంషాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి శంషాబాద్లోని ఎగ్జిట్ నం.15 అండర్పాస్ మీదుగా వరద నీరు ప్రవహించింది. అటు వైపు ఎవరూ వెళ్లకుండా స్థానిక పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
SpiceJet | దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి.
భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 71.620 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం
శంషాబాద్ జోన్ను పునర్విభజన చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్ జోన్ను రెండుగా విభజించి, రాజేంద్రనగర్ జోన్ను ఏర్పాటు చేశారు
దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కార్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
Shamshabad | శంషాబాద్లో (Shamshabad) ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
హైదరాబాద్ : శంషాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కంపె