కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్- ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది.
మహిళా సంఘాల పేరున దాదాపు 30 లక్షలకుపైగా దోచుకున్న ఘరానా మోసం సోమవారం శంషాబాద్లో వెలుగు చూసింది. శంషాబాద్ పట్టణానికి చెందిన రమ్యశ్రీ, సాయిబాబా, శ్రీరామ, సప్తగిరి సంఘాలు 2020లో పొదుపు, రుణాలు తీసుకోవడం మానేయ�
ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు క్షేత్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్కు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతుండగా, మరోవైపు మెట్రో రైలు కోచ్ల డిజ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి గురువారం బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈకే 528 నంబర్ గల విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు�
gold seize | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు నుంచి 704 గ్రాముల బంగారాన్ని
Draupadi murmu | శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై 19 చోట్ల ఇంటర్ చేంజ్లు ఉండగా, మరో 3 చోట్ల కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్లన్నీ ప్రజా రవాణా పరంగా ఎంతో కీలకమైనవి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే జాతీయ రహదారులత
ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�
దివ్యాంగులను ప్రోత్సహించడం కోసమే 5కే, 10కే రన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామంలో 18 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గుర్త
లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ హైదరాబాద్ దూసుకుపోతున్నది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఇటీవలి ‘ఇండియా వేర్ హౌజింగ్ మార్కెట్' నివేదిక ప్రకారం ఈ ఏడాది దేశంలోనే 128 శాతం వృద్ధిరేటుతో 8 మెట్ర�
శంషాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి శంషాబాద్లోని ఎగ్జిట్ నం.15 అండర్పాస్ మీదుగా వరద నీరు ప్రవహించింది. అటు వైపు ఎవరూ వెళ్లకుండా స్థానిక పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.