శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రంలో నిర్మించిన 108 ఆలయాల్లో (దివ్యదేశాలు) కల్యాణోత్సవ వేడుకలను త్రిదండి చినజీయర్స్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వహించారు
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం
రంగారెడ్డి : శంషాబాద్లో దారి దోపిడీ ముఠా హల్చల్ సృష్టించింది. కారులో వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి, కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. రాళ్లగూడ – ఉటుపల్లి దారిలో వెళ్తున్న కారును ముగ్గు
తెలంగాణపై బీజేపీ అసలురంగు బయటపడిందని, పార్లమెంట్ సాక్షిగా భారత ప్రధాన మంత్రిగా కాకుండా బీజేపీ నాయకుడిగా నరేంద్రమోదీ మాట్లాడారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విమర్శించారు.
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారంనాడు లక్ష్మీనారాయణ సహస్ర కుండాత్మక మహాయజ్ఞంలో
PM Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 వేల మంది పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రషీద్గూడ గ్రామ సర్పంచ్ మంచాల రాణిరవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు.
శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య
శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్లో ప్రధాని కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమాకుల గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్న సంబంధిత వ్యక్తులు మిషన్
శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచార