సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారంనాడు లక్ష్మీనారాయణ సహస్ర కుండాత్మక మహాయజ్ఞంలో
PM Modi | ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 వేల మంది పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రషీద్గూడ గ్రామ సర్పంచ్ మంచాల రాణిరవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు.
శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య
శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్లో ప్రధాని కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమాకుల గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్న సంబంధిత వ్యక్తులు మిషన్
శంషాబాద్ రూరల్ : అనుమానస్పదస్థితిలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహింపట్నం మండలం పోచార
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సామాజిక దవాఖానతో పాటు నర్కూడ, పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బుధవారం 220 మందికి పరీక్షలు చేయగా 41 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ స�
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొండుపల్లి పరిధిలో హమిదుల్లానగర్కు వెళ్లే రోడ్డులో అనుమతి లేకుండా ప్రహరీ నిర్మించడంతో గురువారం కూల్చివేశా�
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషా బాద్ మండలం పెద్దతూప్రకు చెందిన బేగరి చెన్నయ్య అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంప�
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సిద్దాప్పరోడ్డులో రైల్వే కమాన్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా భారీ భవనం నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండీఏ, శంషాబాద్ మున్సిపల్ అధికారులు పో�
శంషాబాద్ రూరల్ : భూమి లీజు విషయంలో దాడి చేసిన మగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శంషాబాద్ పట్టణంలోని కాపుగడ్డకు చ�
Private travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private travels bus) రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్చేస్తున్నారు
13న బంగారుమూర్తి ప్రతిష్ఠాపన రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల షెడ్యూల్ విడుదల 2 నుంచి 14 వరకు నిర్వహణ హైదరాబాద్, జనవరి 13 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమ
శంషాబాద్ రూరల్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మల్కారం పీఏసీఎస్ సోసైటి పరిధిలో గోదాం నిర్మాణం కోసం మల్కారం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం �