శంషాబాద్ రూరల్ : శంషాబాద్ పట్టణంలోని సిద్దాప్పరోడ్డులో రైల్వే కమాన్ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా భారీ భవనం నిర్మిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో హెచ్ఎండీఏ, శంషాబాద్ మున్సిపల్ అధికారులు పో�
శంషాబాద్ రూరల్ : భూమి లీజు విషయంలో దాడి చేసిన మగ్గురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. బుధవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శంషాబాద్ పట్టణంలోని కాపుగడ్డకు చ�
Private travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై (Private travels bus) రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. పండుగ వేళ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను సీజ్చేస్తున్నారు
13న బంగారుమూర్తి ప్రతిష్ఠాపన రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల షెడ్యూల్ విడుదల 2 నుంచి 14 వరకు నిర్వహణ హైదరాబాద్, జనవరి 13 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమ
శంషాబాద్ రూరల్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మల్కారం పీఏసీఎస్ సోసైటి పరిధిలో గోదాం నిర్మాణం కోసం మల్కారం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం �
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందరానగర్ దొడ్డి గ్రామంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన్నట్లు వైద్యాధికారి రమ్య తెలిపారు. ఇటీవల ఓ యువకుడు సౌదీ న�
శంషాబాద్ రూరల్ : దేవాలయాల నిర్మాణంతో ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతి, పీఏ
Shamshabad | శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్గూడ వద్ద ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు
శంషాబాద్ రూరల్ : అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ హత్య, ఎక్కౌంటర్పై ప్రజాసంఘాలు ఆందోళన తీవ్రతరం చేయడంతో ఎన్కౌంటర్పై విచారణ చేయడం కోసం సుప్రీంకోర్టు జస్టిస్ సిర్ఫుర్కర్ కమ
20 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ను వాడొద్దంటూ అవగాహననిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాకొరడా ఝుళిపిస్తున్న అధికారులుశంషాబాద్, డిసెంబర్ 3: ప్లాస్టిక్ నిషేధంపై శంషాబాద్ మున్సిపల్ పరిధిలో స్పెషల్�
మైలార్దేవ్పల్లి : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ దవాఖానను ఏర్పాటు చేయలని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కోర�
శంషాబాద్ రూరల్ : గ్రామాలకు బొడ్రాయి విగ్రహాలు మూలస్థంభాలుగా పిలుస్తారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని కవ్వగూడ గ్రామంలో గతమూడు రోజుల నుంచి బొడ్రాయి విగ్రహా ప్రత
శంషాబాద్ రూరల్ : పేదలకు మెరుగైన వైద్యమందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫ�
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)ç: లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దక్షిణ భారత దేశంతో పాట�
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు ప్రకాశ్ గ�