శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జీయర్స్వామి ధ్యాన్ ఫౌండేషన్ నూతన గోశాల నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ అహోబిల జీయర్స్వామి భూమి పూజ చేశారు. కాగా గోశాలను రెండెకరాల విస్తీర్ణం
శంషాబాద్ రూరల్ : కారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మలక్పేట్ యశోధ దవాఖానలో ప్రముఖ వైద్యుడిగా సేవలందిస్తున్న సుధీర్ అని పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట
శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డులో �
శంషాబాద్ రూరల్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆదివారం శంషాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద (న్యాస్) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రె
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �
శంషాబాద్ రూరల్, శంషాబాద్ : పేదలకు కార్పొరేట్ వైద్యమందించడానికి ప్రభుత్వం కృఫి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మండలంలోని నానాజీపూర్ గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్య చ
మణికొండ : పేదల ప్రజల పాలిట సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయల సహకారాలను అంది�
శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల
శంషాబాద్ : అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శంషాబాద్ పరిధిలోని సిద్దులగుట్టపై మంగళవారం దివ్యాలంకారంలో శ్రీ వీరభద్ర స్వామి దర్శనం ఇచ్చారు. ఆలయఅర్చకులు , భక్తులు స్వామివారికి ప్రత్యేకార్చనలు జ�
శంషాబాద్ రూరల్ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం పోలీసులు ముందస్తుగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగా శంష
శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లిదేవాలయం శివాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ఆధ్వర్యంలో మహా అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅత�
శంషాబాద్ : శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరం లో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో వైభవంంగా శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రము
శంషాబాద్ : మూడు రోజులపాటు జరిగిన శంషాబాద్ శ్రీ వెండి కొండ సిద్దేశ్వరాయం (సిద్దులగుట్ట) రుద్రయాగం, జాతర మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. సిద్దేశ్వరాలయంలో మూడు రోజుల పాటు రుద్రయాగం, శ్రీ పార్�