శంషాబాద్ : సీఎం కేసీఆర్ దంపతులు సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ముఖ్యమంత్రికి వ
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
శంషాబాద్ రూరల్ : బిజేవైఎం నాయకులు వ్యాపారిని బెదిరించి డబ్బులు లాక్కున్నసంఘటన శంషాబాద్ మండలంలో కలకలం సృష్టించింది. అందుకు కారణమైన బిజేవైఎం నాయకుడు భానుప్రసాద్, అతని అనుచరులను ఆరెస్టు చేసి రిమాండ
KPHB | నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది.
శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్-టిప్పర్ ఢీకొని బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంద
శంషాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం (సీతారామచంద్రస్వామి) ఆలయ మరమత్తులు చేయడం కోసం దాతల సహారంతో పూర్తి చేస్తామని అందుకోసం అనుమతి ఇవ్వాలని రాజేంద్రనగర�
శంషాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా స్థానిక వైఎన్ఆర�
శంషాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలిపారు. సోమవా
కాచిగూడ : ఆవులను తీసుకెళ్లడానికి పట్టాలు దాటుతుండగా ప్రమాదావశాత్తు డెమో రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్.సత్యనారా
శంషాబాద్ : శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జీయర్స్వామి ధ్యాన్ ఫౌండేషన్ నూతన గోశాల నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు శ్రీ అహోబిల జీయర్స్వామి భూమి పూజ చేశారు. కాగా గోశాలను రెండెకరాల విస్తీర్ణం
శంషాబాద్ రూరల్ : కారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మలక్పేట్ యశోధ దవాఖానలో ప్రముఖ వైద్యుడిగా సేవలందిస్తున్న సుధీర్ అని పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట
శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డులో �