శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లిదేవాలయం శివాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ఆధ్వర్యంలో మహా అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅత�
శంషాబాద్ : శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీ రామనగరం లో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో వైభవంంగా శ్రీ లక్ష్మి నారాయణ కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రము
శంషాబాద్ : మూడు రోజులపాటు జరిగిన శంషాబాద్ శ్రీ వెండి కొండ సిద్దేశ్వరాయం (సిద్దులగుట్ట) రుద్రయాగం, జాతర మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. సిద్దేశ్వరాలయంలో మూడు రోజుల పాటు రుద్రయాగం, శ్రీ పార్�
-సిద్దుల గుట్ట జాతరకు భక్తులకు అనుమతి లేదు.శంషాబాద్: శనివారం నుంచి ప్రారంభం కానున్న శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వరుడు ( సిద్దులగుట్ట) జాతర ఉత్సవాలకు కొవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్- రుక్కలి రెండో కుమారుడు ముడావత్ మున్న ఒంటిచేత్తో నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోట�
శంషాబాద్ :శంషాబాద్ లోని కుమ్మరిబస్తి శ్రీ ఉగ్ర లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా చందనోత్సవం, శ్రీ కృష్ణాష్టమి అర్చనలు నిర్వహించారు. భక్తుల గోవిందా….గోవిందా…..నామస్మరణలతో ఆలయం మారుమ్రోగిం�
శంషాబాద్ రూరల్ :గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు �
శంషాబాద్ రూరల్ :భారీ వర్షానికి మండలంలోని ఈసీవాగు, ఎంటేరు వాగులోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి నుంచి ప్రారంభమయ్యే ఈసీవాగు పూడూరు, షాబాద్, శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామా
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన గురువారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సుల్తాన్పల్లి గ్రామ రెవెన్యూ పరి�
శంషాబాద్ : అంకితభావంతో పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మంగళవారం నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన శంషాబాద్ ము
శంషాబాద్ రూరల్: మండలంలోని రషీద్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 78-8లో ఉన్న ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆక్రమణదారులు ప్రభుత్వ భూమిలో డైరీ
శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్గౌడ్ను రెండోసారి ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో ఆయన సోమవారం రాజేంద్రనగర్ ఎమ�