కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ ఎంత దారుణం ఉన్నదో తెలిపే మరో ఘటన ఇది. పురుగుల అన్నం తినలేక, బాత్రూం కడిగే బ్రష్లతో వంటపాత్రలు శుభ్రం చేస్తున్నారని, పైకప్పు పెచ్చులూడుతున్నా పట్టించుకోవడం లేదని, చలికి గ
Shamirpet Police Station | దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది.
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట (Shamirpet) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు.
భూములు ఇచ్చేది లేదని బాధితులంతా తెగేసి చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం భూసేకరణ విషయంలో అడుగులు వేస్తోంది. ముందుగా బాధితులతో చర్చలు జరిపి, వారి అభ్యంతరాలను స్వీకరించాల్సిన ప్రభుత్వం..
పండుగతో పాటు వారాంతం కావడంతో ఇంటి నుంచి వెళ్లే క్రమంలో నగరంలోని ట్రాఫిక్ ప్రజలను నరకయాతనలో పడేసింది.. శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో అన్నాతమ్ముళ్లను కలుసుకునేందుకు బయలుదేరిన యువతులు, మహిళలకు భారీ ట్రాఫ�
నగరంలోను మొట్టమొదటగా నిర్మించదలిచిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు బాలారిష్టాలు వీడటం లేదు. ఓవైపు రక్షణ శాఖ భూములిచ్చిందని అధికారులు చెబుతున్నా... ప్రైవేటు ఆస్తుల సేకరణ అత్యంత క్లిష్టంగా మారింది. ఇ�
‘పంటలు ఎండిపోతున్నయ్.. ప్రభుత్వం సాగునీరందించి ఆదుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత�
శామీర్ పేట్, జూన్ 24 : పెట్రోల్ బంకులో ఇద్దరు అంగతకులు కత్తులతో వీరంగం చేశారు. వాళ్లలో ఒకరు పరారి కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎవరు? వారికి నేర చరిత్ర ఉందా.. వంటి పూర్తి వివరాలు తె�
Old Friends | చిన్నతనంలో కలిసి చదువుకున్న తమ స్నేహితుడి కుటుంబానికి పూర్వ విద్యార్థులంతా అండగా నిలిచారు. అనారోగ్యంతో స్నేహితుడు మరణించడంతో కష్టాల్లో మునిగిపోయిన కుటుంబానికి అర్థిక సాయం అందించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తే సహించేంది లేదని రైతన్నలు హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై అన్నదాతల�
Shamirpet | శామీర్పేట, ఏప్రిల్ 28 : శామీర్పేట ఎస్సై పరశురాం ఏసీబీకి చిక్కాడు. ఓ కేసులో లంచం డిమాండ్ చేస్తుండటంతో వలపన్ని అతన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీధర్ వెల్లడించారు.