వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. వన్ డే వన్ థీమ్ కార్యక్రమంలో భాగంగా శనివారం
ఆలియాబాద్-మజీద్పూర్ గ్రామాల మధ్య ఉన్న రహదారిని కబ్జా నుంచి కాపాడాలని ఆలియాబాద్ గ్రామస్తులు, బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని శనివారం త�
ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్ పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం భూసేకరణ కొరకు పునరావాస, ఉపాధి కల్పన కొరకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఒక �
Mahankali Temple | శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తాళం, హుండీ విరగొట్టారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వ్యవసాయ పొలంలో యూరియా మందు చళ్ళుతుండగా కొడుకుకు విద్యుత్ షాక్ తగలగా కాపాడే ప్రయత్నంలో తండ్రి మృత్యువాత పడిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ �
Shamirpet | శామీర్పేట, ఫిబ్రవరి 22 : శామీర్పేట కట్ట మైసమ్మ ఆలయ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు శనివారం నాడు కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ �
హైడ్రా బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దేవరయాంజాల్ 13వ వార్డులో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ దళిత సమాఖ్య రాష్ర్ట అధ్యక్షుడు బీఎన్.రామ్మోహన్ డిమాండ్ చేశారు
Mobile | సెల్ఫోన్ చోరీ కేసును జీనోమ్ వ్యాలీ పోలీసులు గంటలో చేధించారు. ఫిర్యాదు చేసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిమిషాల్లోనే దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి మొబైల్ రికవరీ చేయడంతో పాటు ఒక ద్విచక్రవ
ఫ్యూచర్ సిటీ, శామీర్పే ట, మేడ్చల్ మెట్రో రైలు మార్గాలకు సంబంధించిన డీపీఆర్లను మార్చి నెలాఖరులోగా రూపొందించాలని సీ ఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిం చారు.
నార్త్ సిటీ మెట్రో సాధనలో మేడ్చల్ మెట్రో సాధన సమితి కీలక నిర్ణయం తీసుకున్నది. నార్త్ సిటీకి మెట్రో నిర్మాణమే లక్ష్యంగా స్థానిక కమ్యూనిటీలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు.
Shamirpet | కుటంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు బాబు, పాప మృతదేహాలు బయటపడ్డాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వా�
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువుకాటకాలకు నెలవని, తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి �