రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కమ్మదనం గ్రామ పరిధిలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నోరు తెరవడంలేదు. ప్రిన్సిపాల్ శైలజ వేధింపులకు పాల్పడుతున్నారని
షాద్నగర్లో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థులు ఎదురుతిరిగి మఫ్టీలో ఉన్న ఓ కాని�
RSP | షాద్నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో అని సీఎ
Residential Degree College | గురుకుల విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినుల పట్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు.
రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు.
OU Doctorate | ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇటివలే అందుకున్న షాద్నగర్ మున్సిపాలిటీ శ్రీనగర్కాలనీకి చెందిన పానుగంటి రాణిని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పలువురు ఆదివారం అభినందించారు.
వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్టేసన్ పరిధిలోని షాద్నగర్, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.