రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు.
OU Doctorate | ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ఇటివలే అందుకున్న షాద్నగర్ మున్సిపాలిటీ శ్రీనగర్కాలనీకి చెందిన పానుగంటి రాణిని ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పలువురు ఆదివారం అభినందించారు.
వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్టేసన్ పరిధిలోని షాద్నగర్, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
కేశంపేట మండల పరిధిలోని చౌలపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. 15కు పైగా వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి 25 వరకు గొర్రెలు, గొర్రెపిల్లలను చంపి తిన్నాయి.
ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు�
షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని 22వ వార్డులో నూతన సీసీరోడ్డు పనులతోపాటు పలు వార్డుల్లో సోమవారం అభివృద్ధి పనులను ప్రా�
పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలువురు ఆనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం సహాయ