పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం బంట్వారంలో నిర్వహించిన ప్రజా పాలన, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంప
రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని .. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం కావాలనుకున్నామో అవన్నీ సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్
తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామ రక్ష అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 64 మంది ఆడబిడ్డలకు 64 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ
రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట మం డలం పాలెంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ �
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్హాల్లో గురువారం మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ముస్లింలకు �
సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయం స్వరాష్ట్రలో పండుగలా మారిందని, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి అన్నారు. మండలంలోని రాంసింగ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మించుకున్నవారికి బిల్లులను ఆడబిడ్డలకే మంజూరు చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకవేళ భర్త పేరుమీద స్థలం ఉన్నా భార్య పేరు
ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, వారికి ప్రభుత్వ ఫలాలను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తున్నది. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో పట్టణాలు, నగరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అనేక పేద కుటుంబాలు లబ్ధి పొందాయన�