రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి మున్�
ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 449 మంది లబ్ధ�
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ధన్వాడ మండలంలో ని కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్యతండాకు రూ.3 కోట్ల వ్యయంతో