Congress Party | తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో
అవినీతిపై మాట్లాడే ముందు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సో�
సీఎం రేవంత్రెడ్డి బయటి కలుపుమొక్కల కన్నా ఇంట్లో ఉన్న కలుపు మొక్కలపై ముందు దృష్టి సారించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన �
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొ
Kamareddy | ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కాంగ్రెస్(Congress) పార్టీకి పరిపాటిగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే తలంపుతో ఆ పార్టీ నేతలు అడ్డదారుల్లో వెళ్తూ వివాదాలు సృష్టి చేస్తున్నారు. ప్రచారం ముగిసినందున ఆ�
అనుకొన్నదే నిజమైంది. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలైనా చెప్తుందన్న వాస్తవం మరోసారి రుజువైంది. పోలింగ్కు ముందు ఉచిత విద్యుత్తుపై మెలికలు పెట్టడం మొదలైంది.
అప్పుడే మైనారిటీలకు కాంగ్రెస్ దగా చేసింది. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటానికి అప్పటి ఏఐసీసీలో ముఖ్య నేత గులాం నబీ ఆజాద్తో సత్ససంబంధాలున్న షబ్బీర్ కీలక పాత్ర పోషించారు.
Kamareddy | మూడు జాతీయ రహదారుల కూడలిలో ఉంటుంది కామారెడ్డి. అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశం ఉన్న ప్రాంతం ఇది. కానీ, పదేండ్ల కింది వరకు పాలకులకు ఏనాడూ అభివృద్ధి పట్టలేదు. ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెల�
Congress | కాంగ్రెస్లో సీనియర్ నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించే కుట్ర జరుగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో సుమారు 20 మంది సీనియర్ల�
Kamareddy | కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెనుకాడుతున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ను ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన పార్టీ అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటు
మాచారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పెరుగుతున్నది. ఓ వైపు జనాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న మద్దతు, మరోవైపు ఎన్నికల్లో కే�
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం.. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ జెండాకు వందనం చేయకుండా నిలబడ్డారు.