CM Revant Reddy | సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అమాత్యయోగమే దక్కకుండా పోయింది. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు చకచకా జరిగినప్పటికీ ఇంతవరకు ఉభయ జిల్�
రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు హజ్ కమిటీ కోటాలో 7,811 మంది హాజీలు ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు.
రంజాన్ నెల సమీపిస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో పొన్నం �
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకున్నది. వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవికి క్యాబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వ సలహదారుల బాధ్యతలు అప్పగించింది.
కామారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. షబ్బీర్ అలీకి కేబినెట్ హోదా కల్పిస్తున్నట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస
Congress Party | తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో
అవినీతిపై మాట్లాడే ముందు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సో�
సీఎం రేవంత్రెడ్డి బయటి కలుపుమొక్కల కన్నా ఇంట్లో ఉన్న కలుపు మొక్కలపై ముందు దృష్టి సారించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన �
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన కేబినెట్లో 12 మందికి చోటు లభించింది. అయితే, మంత్రిమండలిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. కనీసం రెండు మంత్రిపదవులు వరిస్తాయని భావించినా తొ
Kamareddy | ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కాంగ్రెస్(Congress) పార్టీకి పరిపాటిగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే తలంపుతో ఆ పార్టీ నేతలు అడ్డదారుల్లో వెళ్తూ వివాదాలు సృష్టి చేస్తున్నారు. ప్రచారం ముగిసినందున ఆ�
అనుకొన్నదే నిజమైంది. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలైనా చెప్తుందన్న వాస్తవం మరోసారి రుజువైంది. పోలింగ్కు ముందు ఉచిత విద్యుత్తుపై మెలికలు పెట్టడం మొదలైంది.