బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగిక�
వన్సైడ్ లవ్తో ఒక బాలుడిని ప్రేమించిన 19 ఏండ్ల యువతి అతడితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడమే కాక, అతడిని కిడ్నాప్ చేసింది. ముంబైలోని మాన్ఖుర్డ్ ప్రాంతం లో ఈ ఘటన జరుగగా, ఆ బాలికపై పోలీసులు కేసు నమోద�
మేడారం జాతరలో సామూహిక లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఆ ఘటనను విచారణకు సుమోటోగా స్వీకరించి విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేసింది.
మేడారం మహా జాతరలో బాలికపై ఛత్తీస్గఢ్ యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. జంపన్నవాగు దాటిన తరువాత అమ్మవార్ల గద్దెల వైపు వెళ్లే దారిలో క�
ఏపీలోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే తనపై లైంగిక దాడి చేయడంతో పాటు ఐదుసార్లు అబార్షన్ చేయించారని ఓ మహిళ ఆరోపించింది. 2024లో అరవ శ్రీధర్కు ఓ అంశమై ఫేస్�
‘అందమైన అమ్మాయిని చూసిన వ్యక్తి మనసు వశం తప్పి అది లైంగికదాడికి దారితీయవచ్చు... బీసీ మహిళలు అందంగా లేకపోయినా వారి గ్రంథాలలో అది రాసి ఉన్నందున లైంగికదాడికి గురవుతున్నారు’ అంటూ మధ్యప్రదేశ్కు చెందిన ఓ కాం
Degree College: ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని మృతిచెందిన ఘటనలో కాలేజీ ప్రొఫెసర్తో పాటు ముగ్గురు స్టూడెంట్స్పై కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థినిపై ర్యాగింగ్, లైంగిక �
Arrest | మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో జరిగిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ డి. జానకి వెల్లడించారు.
Sachin Sanghvi: లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ సచిన్ సంఘ్వీని అరెస్టు చేశారు. మ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం కల్పిస్తానని చెప్పి ఓ మహిళను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను ప
ఇంటర్ మొదటి సంవత్స రం చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వం చించి, లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన సం ఘటన మంగళవారం నల్లగొండలో కలకలం సృష్టించింది. కళాశాలకు వచ్చిన తమ బిడ్డ విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదం�
పదేండ్ల బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు మంగళవారం సంచనల తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏండ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే బాధి
UP MLA: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీ భగవాన్ శర్మ అలియాస్ గుడ్డు పండిట్పై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది. 40 ఏళ్ల మహిళను బెదిరించి అత్యాచారం చేసినట్లు బెంగుళూరులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై 10 మంది యువకులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జూన్ మాసంలో జరిగినప్పటికీ ఇటీవల బాధితురాలి సమీప బంధువు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
Crime news | మహిళా పేషెంట్ల (Women patients) కు అక్రమంగా అవసరంలేని డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్లను ఇస్తూ.. అందుకు ప్రతిగా వారిని తన కోరిక తీర్చాలని లోబర్చుకుంటున్న భారత సంతతి వైద్యుడి (Indian origin doctor) ని అమెరికా (USA) పోలీసులు అదుపులోకి