పదో తరగతి బ్యాచ్మెట్స్ అందరూ రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. పాఠశాల నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఇందులో పాత స్నేహితులు ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అందరికీ పెండ్లిళ్లయ్యాయి.
ధర్మపురి మండలానికి చెందిన ఓ 20ఏళ్ల యువతిపై మండలంలోని గాదెపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగికదాడి చేసి, నగ్నంగా ఉన్న యువతిని వీడియోలు తీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఆలస్యంగా మంగ�
New Delhi: ఢిల్లీలో ఓ అమ్మాయి యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. రిలేషన్లో ఉన్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మహమ్మద్ రెహన్ను అరెస్టు చేశ
West Indies: వెస్టిండీస్ క్రికెటర్పై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిని అతను లైంగికంగా వేధించినట్లు గయానాలో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఆ క్రికెటర్ మరో 11 మంది మహిళలను కూడా లైంగికంగా వేధించినట్�
వృద్ధులపై జరుగుతున్న దారుణాలతో వారు ఒంటరిగా ఇండ్లలో ఉండాలంటేనే బిక్కు బిక్కుమంటూ భయంతో గుడపాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. నగరం నడిబొడ్డున, నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులకు రక్షణ లే�
రెండేండ్ల కిందట ప్రేమ పేరుతో బాలికను వైజాగ్ తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బాలానగర్లో విలేకరుల సమావేశంలో డీసీపీ సురేశ్కుమార్ వివరాలను వెల్లడించార
మాయమాటలతో ఓ బాలికపై లైంగిక దాడి చేసి పెండ్లి చేయాలని బెదిరింపులకు పాల్పడ్డ్డ నిందితుడికి న్యాయస్థానం 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.ఐదు వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చించిందని సైదాబాద్ ఇన్స్�
పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.
Sexual assault | కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై( అత్యాచారం చేసిన నిందితుడికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి అతడి ఇంటికి నిప్పు అంటించారు.
Atrocious | ఏపీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతుంది. తాజాగా విశాఖపట్నంలోని రెండవటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో న్యాయ విద్యార్థిపై రాత్రి సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రేమ, పెండ్లి పేరుతో బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు కనకాల రాజేశ్ (26)కు జీవితఖైదు, పదివేల జరిమానా విధిస్తూ, బాధిత బాలిక కుటుంబానికి రూ. పది లక్షల పరిహారం అందజేయాలని రంగారెడ్డి జి�
ఇంటి వద్ద బట్టలు ఉతకాలని చెప్పి ఒక మహిళను కూలికి తీసుకెళ్లిన ముగ్గురు కామాంధులు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కి, బెల్ట్తో కొట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు.