బండి సంజయ్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెం టనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్
కేంద్రమంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడైన సంజయ్ కొడుకు భగీరథ్ను పోలీసులు ఇంకా అ
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రక్షకులే భక్షకులుగా మారారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమ ర్శించారు. మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే అర
జూబ్లీహిల్స్లో బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలు, యువతులను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసుకుని ఖరీదైన కార్లలో తిరుగుతూ వార�
సంపన్నుల ఇంటి ఆడపిల్లలే టార్గెట్..ఖరీదైన కారులో షికార్లు.. పబ్బులు క్లబ్బుల్లో కాలక్షేపాలు.. మరో అడుగు ముందుకేసి విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలను గుర్తించి ఇన్స్టాగ్రామ్ ద్వారా తన స్నేహం పెంచుక�
Jail Imprisonment | వరంగల్ నగరంలోని గణేష్ నగర్కు చెందిన సూరిశెట్టి హరిత అనే బాధిత మహిళ హనుమకొండకు వచ్చిన సందర్భంలో 2017 సంవత్సరంలో వరంగల్ నగరం ఎల్లంబజార్కు చెందిన ఆకుతోట శిరీష్ పరిచయమయ్యాడు.
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సహకరించిన నిందితుడికి సిరిసిల్ల పోక్సో కోర్టు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. ఈ మేరకు పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ గురువ�
పైలెట్ శిక్షణ తీసుకుంటున్న ఓ యువతిపై ఇన్స్ట్రక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన యువతి(20) బేగంపేట్లోని ఓ పైలెట్ ట్రేనింగ్ కేంద్రంలో శిక్షణ �
Hyderabad | ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించి మోసంచేసి వివాహం చేసుకున్నాడు... ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి మొదటి రాత్రే సదరు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి తొలుత కూకట్పల్లి పోలీస్స్టేషన్ల
Hyderabad | హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హాసన్ నగర్లో మతిస్థిమితం లేని ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Viral News | బీజేపీ పాలిత హర్యానాలో దారుణం జరిగింది. తనతో సహ జీవనం చేస్తున్న ఒక విద్యార్థినిని ఆమె భాగస్వామి తరచూ హింసించడమే కాక, ఆమె ప్రైవేట్ పార్టులపై సానిటైజర్ పోసి నిప్పంటించిన ఘటన గురుగ్రామ్లో జరిగింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. రాజధాని భోపాల్లో 11వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు వ్యక్తులు భోపాల్లో అపహరించి నాలుగు వేర్వేరు వాహనాల్లో సామూహిక లైంగిక�
వన్సైడ్ లవ్తో ఒక బాలుడిని ప్రేమించిన 19 ఏండ్ల యువతి అతడితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడమే కాక, అతడిని కిడ్నాప్ చేసింది. ముంబైలోని మాన్ఖుర్డ్ ప్రాంతం లో ఈ ఘటన జరుగగా, ఆ బాలికపై పోలీసులు కేసు నమోద�
మేడారం జాతరలో సామూహిక లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఆ ఘటనను విచారణకు సుమోటోగా స్వీకరించి విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేసింది.